బార్బీ డాల్ లా ద‌ర్శ‌న‌మిచ్చిన బుట్ట‌బొమ్మ‌.. అంద‌రి చూపులు వాటిపైనే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతూనే వ‌చ్చింది. అలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో కొంద‌రు ఆమెను ఐర‌న్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` మ‌రియు మ‌హేష్ బాబు `గుంటూరు కారం` చిత్రాల్లో పూజా హెగ్డేను మొద‌ట హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ రెండు ప్రాజెక్ట్ ల నుంచి పూజాను త‌ప్పించారు. ప్ర‌స్తుతం తెలుగులో ఈమెకు ఒక్క సినిమా కూడా లేదు. దీంతో బాలీవుడ్ లో పాగా వేయాల‌ని ఈ భామ ప్ర‌య‌త్నాలు షురూ చేసింది.

ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే తాజా ఫోటో షూట్ నెటిజ‌న్లను తెగ ఎట్రాట్ చేస్తోంది. పింక్ క‌ల‌ర్ ట్రెండీ దుస్తుల్లో బార్బీ డాల్ లా బుట్ట‌బొమ్మ ద‌ర్శ‌న‌మిచ్చింది. బ్రా లేకుండా లో నెక్ డ్రెస్ లో ఎద సోయ‌గాల‌ను ఎర‌గా వేస్తూ ఫోటోల‌ను పోజులిచ్చింఇ. ఇంకేముందు అంద‌రి చూపులు ఆమె ఎద సొగ‌సుల‌పైనే ప‌డుతున్నాయి. మొత్తానికి బుట్ట‌బొమ్మ లేటెస్ట్ ఫోటోలు మాత్రం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)