అతడి మోజులో పడి భర్తనే వదిలేసిన తెలుగు బుల్లితెర యాక్టర్..!

Jagathi.. జగతి అనగానే బుల్లితెరపై సీరియల్స్ చూసేవారికి వెంటనే గుర్తొచ్చే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ లో రిషికి తల్లిగా మహేంద్ర భూషణ్ కి భార్య గా నటిస్తున్న జ్యోతి రాయ్ (Jyothi Rai) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 20కి పైగా సీరియల్స్ లో నటించి పలు సినిమాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది.. ఇక భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది.

కన్నడలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జ్యోతి రాయ్ తెలుగులో మాత్రం గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించింది.. ఇందులో కేవలం రిషికి తల్లిగా నటించింది.. ఈ సీనియర్ డ్యూటీ నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. స్టైలిష్ ఫోటోలతో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ ఉంటుంది. ఈమె గ్లామర్ పెట్టుకొని మదర్ రోజు చేస్తున్నవేంటి మేడం అంటూ పలు రకాల నెటిజన్ల సైతం కామెంట్ చేస్తూ ఉంటారు.

వాస్తవానికి రిషికి ఈమెకి కేవలం పదేళ్లు తేడానే రిషికి 28 ఏళ్లు కాగా జ్యోతి రాయ్ కి 38 ఏళ్లు.. అయితే తాజాగా ఒక యువ దర్శకుడుతో ఇమే రిలేషన్ లో ఉందని విషయం వైరల్ గా మారుతోంది.. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకుపూర్వజ్ తో రిలేషన్ లో ఉందని ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలను బట్టి ఈ విషయం వైరల్ గా మారుతోంది. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న పర్సనల్ ఫోటోల పైన నేటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. అంతేకాకుండా మరొక నటి ఈ జంటని పొగుడుతూ కామెంట్లు చేయడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది.