వామ్మో.. వెంకటేష్ అంతమంది హీరోయిన్లతో ఎఫైర్స్ నడిపారా..!!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కూడా యువ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తు మంచి విజయాలను అందుకుంటున్నారు. గతంలో నాగార్జున ఎంతోమంది హీరోయిన్లతో నటించారు నాగార్జున, రమ్యకృష్ణ నటించిన సంకీర్తన అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన గీతాకృష్ణ ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ డైరెక్టర్ చివరిగా తమిళంలో నిమీ డంగల్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.

తాజాగా ప్రముఖు యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వెంకటేష్ ,రానా మీద పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ మధ్యకాలంలో రామానాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ అయ్యారు.. రానా ,వెంకటేష్. ఈ వెబ్ సిరీస్ ని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో నెట్ఫిక్స్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సిరీస్ ను ఫ్యామిలీలు చూసే సిరీస్ కాదని కాస్త ఇబ్బందులు విమర్శలు కూడా తలెత్తాయి. ఇదేవిధంగా ఈ విషయంపై గీతాకృష్ణ ఆ బోల్డ్ వెబ్ సిరీస్ తీస్తే ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు నిజ జీవితంలో కూడా వెంకటేష్ రానా గాని అంత పవిత్రులేమీ కాదు అంటూ వాళ్ల గురించి పలు విషయాలను తెలిపారు.

Actresses Are Open To Compromise For Films': Director Geetha Krishna on  Casting Couch

వాళ్లకు నచ్చిన కథ వెబ్ సిరీస్గా చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు దాన్ని చూసేందుకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. నటుడు రానా అయితే చాలా మంది అమ్మాయిలతో టైంపాస్ చేశారని ఇక తన తమ్ముడు అభిరాం కూడా థర్డ్ గ్రేడ్ నటితో ఎఫైర్ పెట్టుకున్నారంటూ తెలిపారు.. రాన గురించి గతంలో సూచి లీక్స్ లో కూడా కొన్ని ఫోటోలు వచ్చాయి.. అయితే ఇప్పటివరకు ఎలాంటి మచ్చలేని వెంకటేష్ మీద కూడా గీతాకృష్ణ చేసిన కామెంట్లు వెంకటేష్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వెంకటేష్ కు ఎఫైర్లు ఉన్నాయంటూ చెప్పడంతో ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక రామానాయుడు వెబ్ సిరీస్ ను తెలుగు వర్షన్ ను డిలీట్ చేయడం జరిగింది.