సైలెంట్ గా ప్లాన్ చేస్తున్న సాయి పల్లవి.. ఏమిటంటే..?

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల సాయి పల్లవికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.. ఇక దక్షిణాదిలో ఉండే ఈమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ ఉంటుంది. అందుకే దర్శక, నిర్మాతలు సైతం సాయి పల్లవి పాత్రలు చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇక ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంటూ ఉంటుంది. స్కిన్ షో ఉండేటువంటి సినిమాలలో నటించనని చెబుతూ ఉంటుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఈమె వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు.

Internet divided over Sai Pallavi's comment on Kashmiri Pandits

తెలుగులో ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోని బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె నటించిన చిత్రాలు అన్నీ కూడా ఈమె పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలే అని చెప్పవచ్చు. అలా ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ విభిన్నమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. చివరిగా ఈమె విరాటపర్వం, గార్గి వంటి సినిమాలలో నటించగా పరవాలేదు అనిపించుకుంది. ఇక ఆ తర్వాత మరే సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

దీంతో ఈమె పెళ్ళి , సినిమాల పైన పలు పుకార్ల సైతం పుట్టుకొచ్చాయి. తాజాగా సాయి పల్లవి ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అది శేఖర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్ అన్నట్లుగా సమాచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సాయి పల్లవి గతంలో కూడా పావ కథగైల్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే శివ కార్తికేయంతో ఒక సినిమా ధనుష్ 50వ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.