ఎస్.. మెగా ఫ్యామిలీలో మరో జంట డివర్స్ తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న హీరో హీరోయిన్లు లిస్ట్ =భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో ఇద్దరు జంటలు విడాకులు తీసుకున్నారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకుని మూడో పెళ్లికి సిద్ధపడింది. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కాగా రీసెంట్గా మెగా ఫ్యామిలీలో మరో జంట డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అది ఎవరో కాదు నాగబాబు కూతురు నిహారిక. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన మెగా డాటర్ ..ఆ తర్వాత సినిమాలో హీరోయిన్ గా కూడా ట్రై చేసింది .
అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోని ఇంట్లో పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకొని మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ భర్త తో దిగ్గిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది. కాగా సిద్దు జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక ఈ మధ్యకాలంలో భర్తకు దూరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఫైనల్ గా మారింది.
గత కొన్ని వారాలుగా మనం గమనించినట్లయితే నిహారిక పెడుతున్న ప్రతి పోస్ట్ సింగిల్ లైఫ్ గురించి లింక్ అయ్యి ఉంది. అంతేకాదు నిహారిక తన భర్త గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా.. పార్టీకి వెళ్లిన సింగిల్గానే వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని నిహారిక తన భర్తను దూరం పెట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు సోషల్ మీడియాలో త్వరలోనే మెగా డాటర్ రివర్స్ తీసుకోబోతుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే నిహారిక విడాకుల విషయంలో నోరు విప్పకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.