అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప-2 సినిమా నుంచి అప్డేట్..!!

మొదట గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు బిజీ హీరోగా మారిపోయారు. అంతేకాకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కలెక్షన్ల పరంగా కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం పుష్ప -2 పైన చిత్ర బంధం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సి ఉండగా కానీ కొన్ని కారణాలవల్ల కాస్త డిలే అవుతోంది.Allu Arjun's Pushpa The Rule Pooja Ceremony Date, Venue and Timeఅయితే తాజాగా ఇప్పుడు పుష్ప -2 సినిమా షూటింగ్ ఈ రోజున ప్రారంభించబోతున్నట్లు అందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరగబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. ఇక ఈ సినిమాని పార్ట్-1 కంటే పార్ట్ -2 ని మరింత అద్భుతంగా తెలకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం. అందుచేతనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.Allu Arjun, Rashmika Mandanna's 'Pushpa' sequel to go on floors with pooja  ceremony on Aug 22 | Telugu Movie News - Times of Indiaఇక అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టానన్నారు.. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా రష్మీ కనే నటిస్తూ ఉన్నది. అలాగే సమంత కూడా ఇ చిత్రంలో మరొకసారి ఐటెం సాంగ్ నటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక పార్ట్ వన్ లో నటించిన నటీనటులు సైతం పార్ట్ -2 లో కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పుష్ప సినిమా పైన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.మరి ఈ చిత్రం మరొక లేవల్ లో ఉండబోతుందని అభిమానులు తెలియజేస్తున్నారు.