ఏపీలో ఎన్నికలకు గట్టిగా యేడాది మాత్రమే టైం ఉన్నట్టు లెక్క. ఎన్నికల చివరి యేడాది అంతా రాజకీయ యుద్ధమే నడుస్తుంది. ఇక ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హడావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ స్వయంగా చేయించిన సర్వేలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందిని పక్కన పెట్టేసి కొత్తవాళ్లతోనే ఎన్నికలకు వెళ్లాలని జగన్ డిసైడ్ […]
Tag: YS Jagan
పేర్ని నానికి ఈ సారి జగన్ టిక్కెట్ ఇవ్వరా…రీజన్ ఇదేనట ?
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా బందరు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మధ్య నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మరింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రిందట తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాలశౌరిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్రస్థాయిలో రెచ్చిపోవడంతో పాటు పేర్ని నానిని టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. వీరిద్దరు కాపు […]
తెగించైనా వంశీని ఓడిద్దాం అంటున్న వైసీపీ…!
పార్టీ మారిన టిడిపి రెబల్ ఎంపీ వల్లభనేని వంశీకి అధికార పార్టీ వైసీపీలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితి వుంది. టిడిపి నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న జగన్ అప్పటివరకు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను సంతృప్తి పరచలేకపోతున్నారు . దీంతో గన్నవరంలో వైసిపి రాజకీయం ప్రతి రోజు రగులుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వంశీకి వైసీపీలో వంశీ ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు మధ్య […]
పార్టీ మారుతోన్న వంగవీటి… వంశీతో భేటీ వెనక కథ ఇదే..!
ఇప్పటికే పలు పార్టీలు మారుతూ వచ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయన మళ్లీ తన పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారా ? అంటే తాజాగా బెజవాడ రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు. వీరిద్దరు […]
వైసీపీలో పక్క చూపులు చూస్తోంది వీళ్లేనా..?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను ఓడించాలని .. ఓవైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈసారి పొత్తుల తోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. దీంతో టిడిపిలో చేరే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరోవైపు అధికార పార్టీలో లోడింగ్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది నేతలు ఎలాంటి పదవులు లేక […]
NBK107లో వైసీపీని బాలయ్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్కు ఈ మార్కులు నిదర్శనం. ఇక సినిమాలో బాలయ్య డైలాగులు చెపుతుండగా పులిజర్ల […]
జగన్ ఆ పనిచేస్తే.. తప్పేంటి…!
ఏపీ సీఎం జగన్ .. ఇప్పటి వరకు దేశంలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా.. అనేక మందికి ఉన్నత పద వులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ.. సామాజిక వర్గాలకు చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ఆయన అమలు చేశారు. 2019లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఆయన తీసుకు న్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన వారు.. అభినందించిన వారు చాలా మంది ఉన్నారు. కొందరు ఏకంగా.. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా […]
మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మారతారా!
ఔను! ఎన్నాళ్లని ఎదురు చూస్తారు? ఎన్నేళ్లని బుజ్జగిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్యవహరిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబు తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. సీనియర్ నేతలు.. గతంలో మంత్రులు గా పనిచేసిన వారు.. కూడా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా జరిగిన మహానాడుకు గంటా శ్రీనివాసరావు, జేసీ బ్రదర్స్, పొంగూరు నారాయణ, రాయపాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నారు. […]
వైసీపీ ఎమ్మెల్యే అన్నాకు `ఫైర్ పాలిటిక్స్` సెగ..!
అన్నా రాంబాబు. ఆయన ఎక్కడ ఉన్నా..రాజకీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. తన మాటే నెగ్గాలనే పం తం.. ఫైర్.. ఉన్ననాయకుడు. ఇదే ఫైర్.. ఇప్పడు ఆయనకు రాజకీయంగా సెగ పెడుతోంది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజయం దక్కించుకున్నారు. తర్వాత.. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత.. అనంతర కాలంలో జరిగిన మార్పుల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. 2014లో గిద్దలూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే.. స్వపక్షంలోనే విపక్షం అనేలా.. […]