అక్క‌డ `లియో` మూవీ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. విక్రమ్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ద‌స‌రా పండుగ […]

`ఆదిపురుష్`కు బిగ్ షాక్‌.. అక్క‌డ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?

రామాయణం లాంటి అద్భుత‌ దృశ్య‌ కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆదిపురుష్‌` ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు 7000 థియేట‌ర్స్ లో ఈ చిత్రం విడుద‌ల అయింది. ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా న‌టించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి చాలా వ‌ర‌కు […]

మందుబాబులు ఈ వీడియో చూస్తే త‌స్మాత్ జాగ్ర‌త్త‌… (వీడియో)

మద్యం మత్తులో ప్రాణాలు పోతాయి అంటే ఎవరు నమ్మరు. చాలామంది అదే పనిగా మందు తాగుతూ ఆనందిస్తుంటారు. అలా మందు తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ వ్య‌క్తి వేడివేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మధురై లోని ప‌లాంగాన‌ట్టిలో జ‌రిగింది. ప‌లంగా నట్టిలో గ్రామదేవత ఉత్సవాలలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అన్న‌దానం కోసం వంటలు […]

ప్రభుత్వం కొత్త నిబంధన.. వ్యాక్సిన్ వేయించుకుంటేనే ఆల్కహాల్!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులను సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టలేదు. దీన్ని నివారించడానికి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు అలాగే కేంద్ర ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు తొలగిపోయి లేదు. అందువల్ల చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు. ఇందులో ముఖ్యంగా మందుబాబులు ఎక్కువగా ఉన్నారట.వాక్సిన్ వేయించుకుంటే కొద్దిరోజులపాటు మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోని వారు […]

క‌రోనా దెబ్బ‌కు విమానంలోనే వివాహం..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో ఈ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు అస్త‌వ్య‌స్త‌లు ప‌డుతున్నారు. ఇక మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఈ మాయ‌దారి వైర‌స్ పెళ్లిళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ‌గా.. కొంద‌రు మాత్రం ముహూర్తాలు ఉండ‌వేమోన‌ని మ‌మ అనిపించుకుంటున్నారు. తాజాగా మధురైకి చెందిన రాకేష్, దక్షిణలు పెళ్లి చేసుకున్నారు. ఇంద‌లో వింతేం ఉంది అని […]

క‌రోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ఇస్మార్ట్ పోరి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో దేశాన్ని క‌క‌లావిక‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. త‌మిళ‌నాడులోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునివ్వ‌గా.. సూర్య ఫ్యామిలీ, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, హీరో అజిత్, ర‌జ‌నీకాంత్‌, ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ఇలా ప‌లువురు […]

తమిళనాడులో జోరుగా కౌంటింగ్‌..వార్ వన్‌సైడ్ చేస్తున్న డీఎంకే కూట‌మి!

తమిళనాడు రాష్ట్రంలో ఎవ‌రు సీఎం పీఠం ఎక్కించబోతున్నారన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. కొద్ది సేప‌టి క్రీత‌మే కౌంటింగ్ ప్రారంభం కాగా.. మరి కొన్ని గంట‌ల్లో ఫలితాలపై స్పష్టత రాబోతుంది. తమిళనాడులో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో నిలిచాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(దినకరన్ పార్టీ) గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశాయి. అలాగే సినీ నటుడు కమల్‌హాసన్ కూడా మకల్క నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించి.. బ‌రిలోకి దిగారు. అయితే వార్ […]

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]

రీ పోలింగ్ డిమాండ్ చేస్తున్న కమ‌ల్ హాస‌న్‌..ఏం జ‌రిగిందంటే?

త‌మిళ‌నాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు నిన్న పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన‌ ఆయ‌న..కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ క్ర‌మంలోనే తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి వచ్చి మైలాపురంలో ఓటు వేసిన క‌మ‌ల్‌.. ఆపై తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్ లో ఓటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు […]