శ్రీకాకుళం వైసీపీ ఎంపీ కోసం వేట…!

శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు ఓడిన నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు… ప్రస్తుతం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రామూను ఓడించాలంటే అంతే స్థాయి నేత ఉండాలనేది జగన్ ఆలోచన. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి… ప్రస్తుతం […]

ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!

ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]

వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….

ఏపీలో 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ప‌లువురు నేత‌లు ఇప్ప‌టి నుంచే స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి ప‌నీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొంద‌రు మాజీ మంత్రులు, సీనియ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న వాళ్ల‌లో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి, కిల్లి కృపారాణితో […]

మూడు జిల్లాల్లో మునిగిపోతోన్న వైసీపీ

విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం సాధించాల‌ని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా చాలా జిల్లాల్లో వైసీపీ రోజు రోజుకు బ‌లం కోల్పోతుంది. కోస్తాలో కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ప్ర‌శ్నించుకుంటే ఆ పార్టీ వాళ్లే ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఓ వైపు టీడీపీ దూకుడు, అంత‌ర్లీనంగా స్ట్రాంగ్ అవుతోన్న జ‌న‌సేన దెబ్బ‌తో […]

ప‌వ‌న్ దెబ్బ‌కు కేంద్రం కూడా దిగివ‌చ్చింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఏంటో రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడిప్పుడే తెలిసి వ‌స్తోంది. వెండితెర మీద ప‌వ‌న్ తిరుగులేని రారాజు అయినా పాలిటిక్స్‌లో మాత్రం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ప్ర‌త్యేక హోదా కోసం స‌మావేశాలు పెట్టి జ‌నాల్లోకి చొచ్చుకుపోతోన్న ప‌వ‌న్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆ జిల్లాలో ప‌ర్య‌టించి వారితో స‌మావేశ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ బాధితుల‌కు ఏం చేస్తుందో చెప్పాలంటూ 48 గంట‌ల పాటు అల్టిమేటం జారీ చేశారు. వెంట‌నే […]

బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ `ఉద్దానం` స‌మ‌స్య‌పై మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వానికి ఆయ‌న డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే! అయితే ఈ స‌మ‌స్య‌పై సీఎం వెంట‌నే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించ‌క‌పోవ‌డంపై ప‌వ‌న్ తీవ్రంగా స్పందించారు. ఇదే స‌మ‌యంలో అ చ్చెన్న‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నార‌ని విమ‌ర్శించాడు. శ్రీ‌కాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ స‌మ‌స్యపై […]

ఆ మంత్రి అవినీతికి చంద్ర‌బాబు బ్రేకులు

ఇప్పుడు రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించ‌డ‌మంటేనే కోట్ల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హార‌మైపోయింది. అందుకే విలువ‌ల‌తోకూడిన‌ రాజ‌కీయాలు సాగించేవారి సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గిపోతోంది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి, ఎమ్మెల్యే ప‌ద‌విలో కూర్చోడానికే ఇర‌వై నుంచి ముప్పై కోట్లు ఖ‌ర్చ‌వుతోంద‌ని శాస‌న‌స‌భ్యులు అన‌ధికారికంగా మాట్లాడుతున్న‌పుడు వాపోతూ చెపుతున్న మాట‌. అందుకే గెలిచిన ద‌గ్గ‌ర్నుంచీ డబ్బులు తిరిగి రాబ‌ట్టుకునేందుకు…ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డేంద‌కు సొమ్ము స‌మ‌కూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్న‌వారే నేటి రాజ‌కీయాల్లో అధిక శాతం. ప్ర‌స్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేర‌క‌మైన‌ […]

ధర్మానా ఇదేమి ధర్మం

మన పిచ్చిగాని..రాజకీయాల్లో ధర్మాధారామాలు..నీతి నిజాయితీ లాంటి పదాలు మాట్లాడకూడదనే రోజులొచ్చేశాయి..నిస్సిగ్గుగా ఎన్నికలయిన మరుక్షణమే పార్టీలు ఫిరాయిస్తున్నారు..ఫిరాయింపుకు పది మార్గాలు అన్న చందాగా ఒక్కరు ఒక్కో దారిలో పార్టీ ఫిరాయిస్తున్నారు..అయితే అందరికీ కామన్ గా వుండే విషయం ఒక్కటే..అందరూ..ఫిరాయించడానికి కొద్దీ రోజుల ముందు నుండి సొంత పార్టీ పై నిరసన గళం విప్పడమో..మౌనం వహించడమే చేయడం..మూన్నాళ్ళకు పార్టీ ఫిరాయించేసి..అభివృద్ధి కోసమే..ప్రజా సంక్షేమమే కోసమే అధికార పార్టీ లో చేరామని బొంకడం షరా మామూలయిపోయింది. ఈ ఉపోద్గాత్తమంతా ఎందుకంటే తాజాగా […]