భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్రతి సంవత్సరం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉందని అంటున్నారు. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్ను నిరవధికంగా వాయిదా వేశారు. మ్యాచులు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు […]
Tag: sports news
ఐపీఎల్లో రష్మిక ఫెవరెట్ టీమ్ అదేనట..!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచాయలు అవసరం లేదు. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ మరియు హిందీ భాషల్లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రష్మిక.. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్లో మీ ఫెవరెట్ టీమ్ ఏది అని ప్రశ్నించాడు. అందుక రష్మిక.. ఈ సాలా కప్ […]
ఐపీఎల్ 2021 నుంచి మరో ఇద్దరు ఔట్..ఆందోళనలో క్రికెట్ ప్రియులు!
ప్రస్తుతం భారత్ను కరోనా వైరస్ ఏ స్థాయిలో వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా కోరలు చాస్తుండడంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు ఊహించని స్థాయిలో నమోదు అవుతున్నారు. ఇక ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా పడింది. కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్(రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా […]
కోహ్లీ సేనకు బిగ్ షాక్..ఐపీఎల్ వీడిన ఇద్దరు కీలక ఆటగాళ్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్కు వీడ్కోలు పలికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోహ్లీ సేన అధికారిక ప్రకటించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ […]
వార్నర్ చేసిని పనికి మండిపడ్డ టాలీవుడ్ హీరోయిన్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా నిన్న రాత్రి చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం సన్రైజర్స్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ […]
నేడు ఐపీఎల్లో ధోనీ వర్సెస్ కోహ్లీ..ఈ మెగా క్లాష్లో గెలుపెవరిదో?
ఇండిన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి రసవత్తరమైన మ్యాచ్ జరగబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఓడినా.. […]
ఐపీఎల్ 2021: పాయింట్ల పట్టికలో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవరంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొనసాగుతోంది. టైటిల్ తమ సొంతం చేసుకునేందుకు ప్రతి జట్టు పోటా పోటీగా తలపడుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ తల పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్కు పాయింట్ల పట్టికలో ఊరిట లభించింది. ఈ విజయంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్రైజర్స్ […]
ఐపీఎల్ 2021: నేడు బెంగళూరుతో హైదరాబాద్ అమీతుమీ..గెలుపెవరిదో?
ఐసీఎల్ 2021 సీజన్లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్రైజర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ను ఓటమితో ప్రారంభించిన సన్రైజర్స్.. రెండో మ్యాచ్తోనైనా బోణీ కొట్టాలని కసితో ఉంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్పై గెలిచిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇరు జట్లలోనూ వరల్డ్ […]
ఐపీఎల్ 2021:రాజస్థాన్కి బిగ్ షాక్..ఆ కీలక ఆటగాడు ఔట్!
రాజస్థాన్ రాయల్స్కు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక ఆడగాడు, ఆల్రౌండర్ బెన్స్టోక్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్గేల్ […]