ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ […]
Tag: Shock
షాక్ లో తాలిబన్లు.. ఎందుకంటే..?
ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.తాలిబన్ల నుంచి తప్పించుకోవడానికి అక్కడి ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు. అయితే తాలిబన్ల దూకుడుని తగ్గించే క్రమంలో అగ్రరాజ్యం అయిన అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. అమెరికా తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లు షాక్ లో ఉండిపోయారు.ఆఫ్ఘనిస్థాన్ దేశానికీ చెందిన డబ్బులు అమెరికా బ్యాంకుల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులను అమెరికా దేశం తాలిబన్ల పాలు కాకుండా ఫ్రీజ్ చేసేసింది.దాదాపు 9.4 బిలియన్ […]
హీరో ధనుష్పై హైకోర్టు ఆగ్రహం…. ఎందుకంటే..?
హీరో ధనుష్ అంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రజనీ కాంత్ అల్లుడు అయిన ధనుష్ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అటువంటి హీరోకు హైకోర్టులో చుక్కెదురైంది. హీరో ధనుష్ పై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. హీరో ధనుష్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ వివాదం నెలకొంది. ఆ కారు కొన్న సమయంలో ట్యాక్స్ కన్షెషన్ ఇవ్వాలని 2015వ సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ […]
రోజాకి షాక్ ఇచ్చిన సీఎం జగన్..?
వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్ ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్కడ ఫైర్ బ్రాండ్గా ఎమ్మెల్యే రోజా పేరు తెచ్చుకుంది. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కొలువు తీరాలనుకుంది. కానీ, ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. […]
బాలీవుడ్ క్వీన్ కి హై కోర్ట్ షాక్…?
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మరో కొత్త చిక్కు వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ కు పాస్ పోర్ట్ విషయంలో తాజాగా కోర్టులో చుక్కెదురైంది. ఆవిడ పాస్ పోర్ట్ రెన్యువల్ విషయంలో ఎదురైన ఇబ్బందులు ఇప్పట్లో ఆమెకు తీరేలా లేవు. ఇదివరకు ఆవిడ దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న కారణంగా పాస్ పోర్ట్ రెన్యూవల్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ బ్యూటీ. దీంతో ఆవిడ ముంబై హైకోర్టును ఆశ్రయించక తప్పలేదు. అయితే […]
ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్..?
అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్కు ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్ర శివసేన నేత ఆనందరావు ఆద్సుల్ నవనీత్ కౌర్ పై బాంబే హైకోర్టులో ఆమె కుల ధృవీకరణ పత్రాలు నకిలీవి ఎన్నికల్లో సమర్పించిందని ఫిర్యాదుపైచేశారు. దీంతో బాంబే హైకోర్టు ఈ మేరకు విచారణ చేసి షాకింగ్ తీర్పు వెల్లడించింది. బాంబే హైకోర్టు తీర్పు వెల్లడిస్తూ నవనీత్ కౌర్కు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఆమె తన కుల సర్టిఫికెట్లు నకిలీవి కావని, […]
రఘురామ కృష్ణకి షాక్ ఇచ్చిన కోర్టు…?
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వాదనలు విన్నాక.. బెయిల్ కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాలని రఘురామకృష్ణరాజుకు సూచించింది. ఆయనను సీఐడీ కోర్టులో హాజరు పరచాలని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం […]
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎదురుదెబ్బ..!?
నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోకసారి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో అండగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివి రెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్వలి టీడీపీని వీడిచి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటుగా వెంకటరెడ్డి, ప్రతాప్రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్రెడ్డి అయిన భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం ఆశ్చర్యం. […]