పూరికి ఊహించని విధంగా బర్తడే విషెస్ చెప్పిన అభిమాని.. నెట్టింట వైరల్

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఇటు సెలబ్రెటీలు, అటు అభిమానులు పూరి జగన్నాథ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని పూరి జగన్నాథ్ చెప్పిన విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అభిమాని క్యూబిక్ స్క్వేర్స్ తో పూరి బొమ్మ వచ్చేలా చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.ఆ […]

పూరీకి మ‌హేష్ స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌..రిప్లై ఇచ్చిన ఛార్మీ!

డాషింగ్ & డేరింగ్ డేరెక్ట‌ర్‌ పూజా జ‌గ‌న్నాథ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముక్షులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు కూడా పూరీకి స్పెష‌ల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ స‌ర్.. ఆనందం మరియు […]

పూరికు మందు గ్లాస్ తో బర్త్ డే విషెస్ తెలిపిన ఛార్మి?

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ చిరంజీవి నుంచి నేటి అగ్రహీరోల వరకు ప్రతి ఒక్కరితో పూరి జగన్నాథ్ సినిమాలు తీశారు. అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు సినీ ఇండస్ట్రీ లోని దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు,అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో పూరి తో […]

ఫ్యాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ గుడ్‌న్యూస్..ఇక రేపు పండ‌గే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న అభిమానుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ […]

గోవాలో మకాం వేస్తున్న లైగర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తనదైన […]

ప‌వ‌న్ చేసిన ఆ త‌ప్పే మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసొచ్చిందా?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన త‌ప్పు మ‌హేష్‌కు, ర‌వితేజ‌కు క‌లిసిరావ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప‌వ‌న్ హీరోగా `బ‌ద్రి` సినిమాను తెర‌కెక్కించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్ల‌క్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న పూరీ.. మ‌ళ్లీ లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ప‌వ‌న్‌తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ […]

ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం […]

బాల‌య్య షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో అనిల్ రావిపూడి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెక్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాలని బాల‌య్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గ‌త కొన్ని రోజుల నుంచి బాల‌య్య‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ […]