2019లో కొత్త మిత్రులుగా మోడీ – కేసీఆర్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రికి మిత్రులు అవుతారో? ఎప్పుడు ఎవ‌రికి ఎవ‌రు ఎలా శ‌త్రువులు అవుతారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వ‌ద్దాం.. మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏపీకే అన్నీ ఇస్తోంద‌ని గుస్సా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అదే కేంద్ర ప్ర‌భుత్వంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా గ‌గ్గోలు పుడుతున్నా.. ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి […]

పెద్ద నోట్ల ర‌ద్దుపై మోడీకి సుప్రీం షాక్‌

న‌ల్ల‌ధ‌నంపై పోరు, ప‌న్ను ఎగ‌వేత దారుల‌పై కొర‌డా అంటూ దేశంలో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకి సుప్రీం కోర్టు దిమ్మ‌తిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది! మీ ప‌ద్ధ‌తి చూస్తుంటే.. దేశంలో జ‌నాల్లో తిరుగుబాటు వ‌చ్చేలా ఉంద‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో న‌మోదైన కేసుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ  కేంద్ర అటార్నీ జ‌న‌ర‌ల్ చేసిన వాద‌న‌ల‌పై సుప్రీం కోర్టు […]

కేంద్రంపై టీఆర్ఎస్ ప్రెజ‌ర్ ఎందుకు..!

రూ.500, రూ.1000 పెద్ద నోట్ల ర‌ద్దు కాక తెలంగాణ ప్ర‌భుత్వానికి పెద్ద ఎత్తున తాకుతోంది. ఇప్ప‌టికే ఈ నోట్ల ర‌ద్దుతో  స్టేట్‌లో వ్యాపారాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌హారాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవ‌డంతో దాని ద్వారా భారీ ఎత్తున వ‌చ్చిప‌డే రెవెన్యూ నిలిచిపోయింద‌ని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ పెత్త ఎత్తున వాపోయారు. అదేకాకుండా బంగారం, వెండి, దుస్తుల కొనుగోళ్లు వంటివి పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం, హైద‌రాబాద్‌లో భారీ సంఖ్య‌లో పెళ్లిళ్లు ఉండి కూడా కొనుగోళ్లు […]

డిపాజిట్ స్ట్రైక్స్‌తో మ‌రో షాక్ ఇచ్చిన మోడీ

బ్లాక్ మ‌నీకి బంప‌ర్ స్ట్రోక్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ..కి ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు జై కొడుతుండ‌గా.. మ‌రో మేధావి వ‌ర్గం మాత్రం ఆ.. ఈ నిర్ణ‌యంతో బ్లాక్ మ‌నీ ఆగిపోతుందా.. నోట్ల రంగు మార్చుకుంటుంది అంతే! అని పెద‌వి విరిచారు. అయితే, ఇలాంటి వాళ్ల పెద‌వి విరుపుల‌కు కూడా షాకిచ్చే నిర్ణ‌యం తాజాగా వెలువ‌డింది. త‌మ వ‌ద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉన్న నేప‌థ్యంలో న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న […]

మాన‌వ‌త్వం చాటిన కేంద్ర మంత్రి

చిన్న చిన్న త్యాగాలు ఒక్కోసారి పెద్ద పెద్ద స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంతోపాటు.. అంత‌క‌న్నా పెద్ద పేరును కూడా తెస్తాయి. ఇప్ప‌డు అలాంటి అతి చిన్న త్యాగంతో అతి పెద్ద పేరు సంపాదిస్తున్నారు కేంద్ర మంత్రి జ‌యంత్ సిన్హా. ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా మ‌నం చేయ‌గ‌లిగినంత సేవ చేయాల‌ని ప‌దేప‌దే చెబుతున్న ప్ర‌ధాని మోడీ మాట‌లు మంత్రి సిన్హా చెవికెక్కించుకున్నారో ఏమో.. ఓ ప్ర‌త్యేక సాయం చేసి.. స‌ర్వ‌త్రా అభినంద‌న‌లు అందుకుంటున్నారు. మ‌రి అదేంటో చూద్దాం.. శ్రేయ అనే యువ‌తి […]

కావేరి మంటల్లో చలి కాచుకుంటున్న మోడీ

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులు భగ్గుమంటున్నాయి..కేవెరి జల వివాదం తో రెండు రాష్ట్రాలు రావణ కాష్టం లా తగలబడి పోతున్నాయి..సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యం లో మొదట కన్నడ నాట అల్లర్లు చెలరేగగా మెల్లిగా అవే అల్లర్లు తమిళనాట కూడా ప్రారంభమయిపోయాయి..రెండు రాష్ట్రాలు శత్రు దేశాల మాదిరి రాకపోకలు నిలిపివేసే పరిస్థి వచ్చిందంటే కావేరి తీవ్రత ఏ రేంజ్ లో ఉందొ ఊహించుకోవచ్చు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిపోతున్నాయి.అసలు ఈ విషయం తో ఏ సంబంధం లేని […]

నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ

అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్‌’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్‌ కోర్టు నోటీసు పంపింది. ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన […]

మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ […]

స్వామీ ఇక చాలు:మోడీ

ఎట్టకేలకు ప్రధాని మోడీ సుబ్రహ్మణ్య స్వామివ్యాఖ్యలపై స్పందించాడు.ఇప్పటికే స్వామి వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ కి చాలా నష్టం జరిగిన మాట వాస్తవం.మోడీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి ఝలక్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆర్బీఐ గవర్నర్ రాజన్, ఆర్థకశాఖ అధికారులపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న స్వామిపై ఇక చాలు ఇప్పటికి చేసిన నిర్వాకం చాలు అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. దేశంలో వ్యవస్థే గొప్పదని […]