ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]
Tag: narasapuram
రఘురామ కోసం టీడీపీ త్యాగం!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]
కోడెల కొడుక్కి, కూతురికి 2 అసెంబ్లీ సీట్లు కావాలా…
ఏపీ రాజకీయాల్లో గత మూడున్నర దశాబ్దాలుగా తనదైన స్టైల్లో రాణిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కంటిన్యూ అవుతోన్న ఆయన రాజకీయంగా ఎత్తుపల్లాల జీవితాన్ని అనుభవించారు. నరసారావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల్లో సత్తెనపల్లికి మారి అక్కడ నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. గతంలో హోం మంత్రిగా కూడా పని చేసిన కోడెల ప్రస్తుతం స్పీకర్గా ఉన్నారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన […]
ఒక్క ప్రాబ్లమ్తో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విలవిల
టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాలో ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాల్లో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఒకే ఒక్క సమస్య ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపోటములను శాసించే శక్తిగా మారింది. ఈ సమస్య దెబ్బతో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని తుందుర్రు వద్ద నిర్మిస్తోన్న మెగా […]