విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్నే సృషించాయి. 2014లో బీజేపీతో తాము పొత్తు పెట్టుకోవడం వల్లే తనకు మెజారిటీ తగ్గిందని ఆయన అన్నారు. 2019లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి లక్ష పైగా మెజారిటీ సాధిస్తామని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య అంతులేని అగాధాన్ని సృష్టించాయి. కేశినేని వ్యాఖ్యలపై గుంటూరుకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ […]
Tag: kesineni nani
బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ నష్టపోయిందా?
బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్రధాని వాజపేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మధ్య బంధం ఉంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గెలుపు బావుటా ఎగరేశారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి.. మంత్రి పదవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంత బలంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీటలు […]
ఆ నలుగురు టీడీపీ ఎంపీలకు ప్రజాసేవ నై…వ్యాపారాలే జై
టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్రజలకు కొంతమంది తెలుగుదేశం ఎంపీలు శఠగోపం పెడుతున్నారు. పార్టీని, ప్రజలను పట్టించుకోకుండా కేవలం వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తలయిన వీరు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం తమ పరిశ్రమల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యాపారాలు, వ్యక్తిగత సమస్యలను పట్టించుకుని.. ప్రజలను, పార్టీని పూర్తిగా విస్మరించారని అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజలకు చేరువకాకపోవడంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]
2019 బెజవాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్కలాటేనా..!
ఏపీలో రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ కృష్ణా జిల్లా. ఇక బెజవాడ రాజకీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తికరంగా ఉంటుంది. కీలకమైన విజయవాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల తరపున ఎంపీ సీటు దక్కించుకునేందుకు అక్కడ నాయకులు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఏపీలో విజయవాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్కడ నుంచి ఎంతోమంది మహామహులు, పారిశ్రామికవేత్తలు లోక్సభకు ఎంపికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి ఆ తర్వాత […]
చంద్రబాబు కంగారు వెనక అసలు రీజన్ ఇదేనా..!
2019 ఎన్నికల్లో విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఆయన ఎన్నికల మూడ్లోకి వెళిపోయారని తెలుస్తోంది. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు 2019 ఎన్నికలకు సన్నాహకాలనే చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీకి అనవసరమని భావించినవారిపై వేటు వేయడం.. పార్టీకి అవసరమైన వాళ్లు విపక్షం నుంచి వచ్చినా వారిని అందలమెక్కించడం వంటి పక్కా వ్యూహంతో బాబు వ్యూహాలు రచిస్తున్నారి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని గట్టిగా చెప్పే చంద్రబాబు.. […]
టీడీపీలో అసమ్మతి, అసంతృప్తికి కారణమిదేనా..!
అసమ్మతి, అసంతృప్తికి ఆమడ దూరంలో ఉంటే టీడీపీ నాయకులు.. ఈ మధ్య తమ ఆవేదన, ఆక్రందనను బాహాటంగా వినిపిస్తున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని.. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని అధినేత చంద్రబాబు పదేపదే స్పష్టంచేస్తున్న కొద్దీ.. పార్టీలో అసంతృప్తులు సద్దుమణగడం లేదు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో మొదలైన ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారలేదు. పైగా ఇంకా ఇంకా రగులుతూనే ఉన్నాయి. దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సాక్షాత్తూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ […]
దుకాణం బంద్ చేసిన ఎంపీ కేశినేని
ఏపీ, తెలంగాణలో కేశినేని ట్రావెల్స్ అంటే బస్సు సర్వీసుల్లో నెంబర్ వన్ సంస్థగా పేరుంది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే కేశినేని ఫ్యామిలీ ట్రావెలింగ్ రంగంలో ఉంది. అప్పట్లోనే వాళ్లు విజయవాడ నుంచి మచిలీపట్నానికి బస్సులు నడిపేవారట. ట్రావెలింగ్ రంగంలో అంత సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కేశినేని ట్రావెల్స్ను ఈ రోజు శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ప్రస్తుతం విజయవాడ టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బాగా నష్టాలు వస్తుండడంతో తన ట్రావెల్స్ను […]
థాంక్స్ పవన్ కళ్యాణ్:నాని
జనసేన అధ్యక్షుడు ఎప్పుడూ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినా లేకపోతే మీడియా ముందుకొచ్చినా కొంతమందిని వ్యక్తుగతంగా టార్గెట్ చేస్తుంటారు.వాళ్లలో ముక్యంగా ఉండేది టీడీపీ విజయవాడ ఎంపీ,కేశినేని ట్రావెల్స్ ఓనర్,కేశినేని నాని.మొన్నామధ్య తిరుపతి బహిరంగ సభలో కూడా పవన్ కేశినేని పేరును ప్రస్తావించారు.మన ఎంపీలందరూ బాగా డబ్బున్నోళ్లే,కోటీశ్వరులు,వాళ్లలో ముక్యంగా అంటూ కేశినేని పేరుని పవన్ ప్రస్తావించడం తెలిసిందే. అయితే ఈ విషయంపై నాని స్పందిస్తూ..పవన్ కి ఇదేం కొత్తేమి కాదు..పాపం ఎప్పుడూ తనని తలుస్తునే ఉంటాడు.దీనిపై నాకేం కోపం […]
పదవి పోయినా డోన్ట్ కేర్: కేశినేని
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని […]