కేశినేనికి కర్ణుడి శాపాలు

నవ్యాంధ్ర రాజధానిలో దేవాలయాలు కూల్చివేతల ఘటన అనేకరకాలుగా మలుపులు తిరుగుతుంది.దాదాపు 45 హిందు దేవాలయాలను కూల్చివేతపై హిందు మతసంస్దలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి.అయితే ప్రభుత్వంకంటే కేశినేని, బుద్దా వెంకన్నలు చంద్రబాబు దృష్టి వీరిపై మరల్చుకోవటానికి అతి చేస్తున్నారని, హిందు సాంప్రదాయాలను గౌరవిం చకపోతే రానున్నకాలంలో కేశినేని నానికి టిక్కెట్ కూడా రాదని, ఒకవేళ వచ్చినా వచ్చే ఎన్నికల్లో అతను తప్పక ఓటమి చెందుతాడని నిండు సభసాక్షిగా శివ స్వామి శాపనార్ధాలు పెట్టారు. వాస్తవంగా భారతదేశ సాంప్రదాయంలో ప్రతి […]