దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను […]
Tag: india
దేశంలో కరోనా వికృతరూపం..3లక్షలకుపైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 3,32,730 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరుకుంది. అలాగే నిన్న 2,263 మంది […]
భారత్లో కరోనా టెర్రర్..3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 3,14,835 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరుకుంది. అలాగే నిన్న 2,104 మంది […]
భారత్ ఘనత.. ఐరాస కీలక కమిటీల్లో సభ్యత్వం..!
భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి మరింతగా పెరిగింది. అరుదైన అవకాశాన్ని, గుర్తింపును పొందింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్) లోని మూడు ముఖ్యమైన కమిటీల్లో సభ్యత్వాన్ని సాధించింది. ఆర్థిక, సామాజిక కమిటీల్లో సభ్యునిగా చేరిన భారత్.. మూడేండ్లుగా మహిళా సాధికారత కోసం లింగ సమానత్వం, మహిళల సాధికారత కోసం యూఎన్ ఎంటిటీ ఫర్ ఈక్వాలిటీలో భారత్ సభ్యత్వం పొందింది. ఈ సభ్యత్వం పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆహార కార్యక్రమంలో భారతదేశాన్ని ఇప్పటికే […]
పావురంపై కేసు.. ఇదీ పంజాబ్ పోలీసుల నిర్వాకం
అనుమానం ముందు పుట్టి పోలీస్ తరువాత పుట్టాడనే నానుడి. కానీ దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అలా మితిమీరి చర్యలు తీసుకోవడం ఒక్కో సారి హాస్యాస్పదంగా మారుతుంటాయి. మరికొన్ని సార్లు అమాయకులను ఇబ్బందుల పాల్జేస్తాయి. ముందు వెనకా చూడకుండా అనుమానం వస్తే చాలు కేసులను బుక్ చేయడం ఆ తరువాత పొరపాటు జరిగిందని చేతులు పిసుక్కోవడం వారి అలవాటు. తాజాగా పంజాబ్ రాష్ట్ర పోలీసుల చర్య కూడా అలాగే మారింది. గూడచర్యం చేస్తోందనే సాకుతో ఏకంగా […]
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర చాలా చీప్.. ఎంతో తెలుసా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. మరోవైపు ఆక్సిజన్, టీకాల కొరత నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేట్ దవాఖానాలు దోపిడీకి తెగబడుతున్నాయి. వందల్లో ఉన్న టీకాను వేల రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు హాస్పిటళ్లలకు ఒక డోసు కోవీషీల్డ్ టీకాను రూ.600కు ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా తెలిపారు. ఈ మేరకు […]
దేశంలో కరోనా ఉదృక్తత..3 లక్షలకు చేరువలో కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 2,95,041 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకుంది. అలాగే నిన్న 2,023 మంది […]
దేశంలో కోరలుచాస్తున్న కరోనా..నిన్న 1,761 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 2,59,170 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,53,21,089 కు చేరుకుంది. అలాగే నిన్న 1,761 మంది […]
టీకా పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్లో వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎందరో ఈ మహమ్మారి బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మరోవైపు కరోనాను అంతం చేసేందుకు అన్ని దేశాల్లోనూ టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది. మన భారత దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే దేశంలో కరోనా తీవ్రత మహోగ్రరూపం దాలుస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ విషయంలో […]