జబర్దస్త్ హైపర్ ఆది అంటే తెలియని వారుండరు. అయితే ఆయనపై ఇప్పుడు ఓ ఫిర్యాదు చేసినట్టు సమాచరాం. ఆదిపై ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డికి తెలంగాణ రాష్ట్ర జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు కంప్లయింట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం.. ఈ నెల 13న ఈ టీవీలో పబ్లిష్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీప్రోగ్రామ్లో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను ఆది కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఆది తోపాటు స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్పై వారిపై కూడా […]
Tag: flash news
శాండిల్వుడ్ నటుడు సంచారి విజయ్ కన్నుమూత!
ప్రస్తుతం కరోనాతో అన్ని ఇండస్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు ఇతర టెక్నికల్ అసిస్టెంట్లు చనిపోయారు. వీటిని మరవక ముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very […]
వైసీపీ రెబల్ కి జగన్ సర్కార్ షాక్..?
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబల్ ఎంపీపై జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం. రాజ్యసభ, లోక్ […]
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!
ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇలాంటి టైమ్లో స్టూడెంట్లకు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో ఇంటర్సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాలనే డిమాండ్ ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల […]
ఏ క్షణమైనా ఆంధ్రలో మూడు రాజధానుల ఏర్పాటు జరగవచ్చు..?
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై కొనసాగుతున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అమరావతి రైతులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడు రాజధానుల గొడవ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై మాట్లాడారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదని ప్రత్యేకంగా చెప్పలేము […]
ఉత్తరప్రదేశ్ లో శవాల ప్రవాహం..కారణం ఏమిటంటే..?
కరోనా మరణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని తీవ్రత తారా స్థాయిలో ఉంది. ఉత్తర ప్రదేశ్లో అయితే కరోనా మృతదేహాలను కననం చేయడానికి ప్లేస్ లేక ఎక్కడ బడితే అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గంగానది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాలను కప్పిపెడితే అప్పట్లో ఇవన్నీ నదిలోకొట్టుకు రావడం పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో కరోనా […]
బ్రేకింగ్ : ధూళిపాళ్ల నరేంద్రకుమార్కు బెయిల్..!
గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక […]
కంగనా బాడీగార్డ్ పై కేసు.. ఎందుకంటే..?
కంగనా రనౌత్ వ్యక్తిగత బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్ తనపై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నటి కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు తన నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడని పేర్కొంది. […]
ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్..!?
నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]