ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాలను ధనయజ్ఞంగా పేర్కొన్న అప్పటి విపక్ష టీడీపీ నేత, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన మంత్రి వర్గ సహచరుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధనయజ్ఞం బాటనే పడుతున్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్పట్లో వైఎస్పై నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోందని […]