ప్రియుడు కోరాడని ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వారు కోరితో కొండ మీద కోతినైనా తెచ్చేందుకు వెనకాడరు. అలాంటిది తనకు ఎంతో ఇష్టమైన ప్రేమికుడు కోరాడని ఓ ప్రేయసి చేసిన పని గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయిని దూషించకమానరు. ఇంతకీ ఆ ప్రేమికుడు ఏం కోరాడు.. ఆ ప్రేయసి ఏం చేసిందో తెలియాలంటే వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. వెస్ట్ బెంగాల్‌లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బషీర్ హట్ సబ్ డివిజన్‌కు […]

గుండెపై ప్రియురాలి పచ్చబొట్టు…. ఆమెకు సడన్ గా పెళ్లవడంతో ప్రియుడు..!

ప్రియురాలికి పెళ్లి కావడంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా పీలేరు లో జరిగింది. తమిళనాడుకు చెందిన శేఖర్ కుటుంబం 30 ఏళ్ల కిందట పీలేరు లోని ఇందిరమ్మ కాలనీ కి వచ్చి అక్కడే స్థిరపడింది. శేఖర్ చిన్న కుమారుడు పయని (25) డిగ్రీ వరకు చదివాడు. కరోనా వైరస్ వ్యాప్తి ముందు వరకు చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. లాక్ డౌన్ ఈ సమయంలో […]

వరుసకు అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ.. పెద్దలు మందలించడంతో..!

వారిద్దరూ వరసకు అన్న చెల్లెలు. ఇద్దరి వయసు తక్కువే. కానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తమకు వివాహం చేయాలని ఇరు కుటుంబాల దృష్టికి తీసుకెళ్లారు. అన్నాచెల్లెళ్లకు పెళ్లి ఏంటని.. పెద్దలు వారిని మందలించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని ఆ జంట చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. అడవిలో వారు మృతి చెందిన 50 రోజుల తర్వాత వారి పుర్రెలు, ఎముకలు మాత్రమే కనిపించాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో జరిగింది. వరదయ్యపాలెం మండలానికి చెందిన ఓ […]

హైదరాబాద్ లో మరో దారుణం : భర్తకు మద్యం తాపి భార్యపై అత్యాచారం, హత్య..!

హైదరాబాదులో దిశపై హత్యాచారం ఘటన తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యాచారాల నియంత్రణ కోసం కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. అయినప్పటికీ కామాంధులు చెలరేగుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తికి మద్యం తాపించి అతడు స్పృహ కోల్పోయిన తర్వాత అతడి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దుండగులు అంతటితో ఆగకుండా […]

ఇదెక్కడి మాస్ మావా.. అమ్మాయితో మరో అమ్మాయి జంప్ జిలానీ!

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అనేక చిత్రవిచిత్రాలు జరుగుతాయని ముందుగానే చెప్పారు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే, ఆయన చెప్పనివి కూడా చాలానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే సమాజంలో వావివరసలు మరిచి చెలరేగిపోతున్న జనం, ఇప్పుడు ఏకంగా లింగబేధన కూడా మరిచి చేస్తున్న పనులు చూస్తుంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఓ ఘటనే దీనికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పాలి. కేరళకు చెందిన ఓ […]

స్టూడెంట్‌ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్.. తిక్క కుదిర్చిన గ్రామస్థులు?!

స్త్రీల‌నే కాదు చిన్న చిన్న పిల్ల‌ల‌ను కూడా కొంద‌రు మ‌గ మృగాలు వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఈ హెడ్ మాస్ట‌ర్ త‌న నీచ‌పు బుద్ధిని చూపించుకున్నాడు. 12 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై లైంగిక వేధింపులకు పాల్ప‌డి.. ఆమె బుగ్గ‌ను కొరికేశాడు. ఈ ఘ‌ట‌న బీహార్ లోని చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న 12 ఏళ్ల బాలిక‌ను అక్క‌డే ప‌ని చేస్తున్న […]

స్కూల్ ఆయా నీచ‌పు బుద్ధి.. 8 ఏళ్ల బాలుడితో అలా చేసింద‌ట‌, చివ‌ర‌కు..?

మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక దాడి చేయడం వంటి ఘటనలు ప్ర‌తి రోజూ ఎన్నో చూస్తుంటాం. కానీ, హైద‌రాబాద్ న‌గ‌రంలో సీన్ రివ‌ర్స్ అయింది. ఓ స్కూల్ ఆయా 8 ఏళ్ల బాలుడిపై లాంగిక దాడికి పాల్ప‌డి నీచ‌పు బుద్ధిని చూపించుకుంది. అయితే ఈ ఘ‌ట‌న 2017లో జ‌రిగిన‌ప్ప‌టికీ.. ఈ కేసులో నింధితురాలికి ఇప్ప‌టికి శిక్ష ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బార్కాస్‌ ఏరియాలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జ్యోతి అనే పాతికేళ్ల మహిళ 2017లో ఆయాగా […]

ఛీ..వాడు భ‌ర్తేనా..? భార్య కాలు, చేయి నరికేసి అలా చేశాడ‌ట‌?!

క‌డ‌ప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కార‌ణంగా క‌ట్ట‌కున్న భార్య కాలు, చేయి న‌రికేసి క‌ర్క‌షంగా ప్ర‌విర్తించాడో భ‌ర్త‌. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌కలం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మ‌హ‌మ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ […]

పెళ్లైన నెల‌కే నవవధువు సూసైడ్..ఎందుకో తెలిస్తే క‌న్నీళ్లాగ‌వు!?

పెళ్లైన నెల రోజుల‌కే ఓ న‌వ వ‌ధువు సూసైడ్ చేసుకుని కుటుంబ స‌భ్యుల‌ను శోక‌సంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జ‌రిపించారు పెద్ద‌లు. పెళ్లి స‌మ‌యంలోనే వ‌రుడి కుటుంబానికి ఝూన్సీ త‌ల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్ట‌చెప్పారు. ఇక ఎన్నో ఆశ‌ల‌తో అత్తారింట్లో అడుగుపెట్టిన […]