ఉప ఎన్నికల వేళ కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం రోజు రోజుకు ఎటు మలుపులు తిరుగుతుందో అంచనా వేయడం కష్టంగా మారుతోంది. ఇక నంద్యాల రాజకీయం బాగా హీటెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం ఇక్కడ టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి వైసీపీలో చేరగా ఇప్పుడు అదే బాటలో మరో కీలక వ్యక్తి పయనిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దివంగత నేత భూమా నాగిరెడ్డికి నంద్యాలలో కుడిభుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారని… […]
Tag: Buma Family
చేతులెత్తేసిన భూమా ఫ్యామిలీ…రంగంలోకి నారాయణ
నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నటీడీపీ మరో పక్క ఎన్నిక జరిగితే గెలిచేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఈ క్రమంలోనే నంద్యాలలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కు అప్పుడే తెరలేపేసింది. ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటి వరకు పార్టీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పార్టీ వీడి వెళ్లడంతో ఆయన వెంట మునిసిపల్ చైర్మన్తో పాటు చాలా మంది కౌన్సెలర్లు సైతం వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీ వైసీపీ పరం అయ్యింది. ఈ క్రమంలోనే […]
మూడు సార్లు లేని టెన్షన్..బాబుకు ఇప్పుడెందుకో..!
రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు అనుక్షణం తెగ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి కారణం నంద్యాల ఉప ఎన్నిక! ఇప్పటి వరకు దీనికి ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. అయినప్పటికీ.. బాబు మాత్రం అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా.. నియోజకవర్గాన్ని మినీ రాజధానిగా మార్చేశారు. అంటే.. నిత్యం మంత్రులు అక్కడే ఉంటూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. అయినప్పటికీ.. ఈ నియోజకవర్గం నుంచి గెలుపు మాత్రం అంతవీజీ కాదని ఇంటిలిజెన్స్ […]
`నంద్యాల`లో అఖిలప్రియను ఒంటరి చేస్తున్నారా?
నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిలప్రియకు పరీక్ష పెట్టబోతోందనే చర్చ టీడీపీలో మొదలైంది. తమ వర్గానికే సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తీవ్రంగా పట్టుబట్టి.. చివరకు తన మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్కడితోనే అయిపోలేదని.. ఆ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఆమె బలం తెలుస్తుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని తీవ్ర పట్టుదలతో ఉన్న తరుణంలో.. అఖిలప్రియ రాజకీయ పరిణితి, వ్యూహాలకు ఇదొక పరీక్షలా మారబోతోందని అంతా భావిస్తున్నారు. […]
నంద్యాలలో టీడీపీకి కష్టాలు..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి ఈ రోజు వైసీపీలో చేరడంతో ఇక్కడ బలాబలాలు మారుతున్నాయి. నిన్నటి వరకు ఇక్కడ టీడీపీ మూడు గ్రూపులుగా ఉంది. ఈ మూడు గ్రూపుల్లో ఒకరికి మరొకరితో అస్సలు పొసగలేదు. భూమా వర్గం, శిల్పా వర్గం, మాజీ మంత్రి ఫరూఖ్ ఇలా వీరు వేర్వేరు గ్రూపులుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ముగ్గురు […]
నంద్యాల రాజకీయం మళ్లీ యూటర్న్..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ రాజకీయం ఏ రోజు ఎలా మలుపులు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గత పదేళ్లలో చాలా మంది నాయకులు పార్టీలు ఫిరాయించారు. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన భూమానే తీసుకుంటే ఆయన టీడీపీ – ప్రజారాజ్యం – వైసీపీ తిరిగి టీడీపీ ఇలా చాలా పార్టీలు మారారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి మంత్రి పదవి హామీతో టీడీపీలోకి జంప్ చేశారు. రెండు […]
నంద్యాల టెన్షన్ బాబుకు తీరినట్టేనా
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీచేయాలనే అంశంపై టీడీపీలో కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. తమ వర్గానికి కేటాయించాలని మంత్రి అఖిలప్రియ వర్గం.. తమ వర్గానికే కేటాయించాలని శిల్పా వర్గం పట్టుబట్టడంతో.. ఇప్పటివరకూ కొంత అనిశ్చితి నెలకొంది. అంతేగాక ఈ విషయంలో అధినేత చంద్రబాబు కూడా టెన్షన్ పడ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. శిల్పా, భూమా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వర్గాలను ఒకే […]