బీజేపీలోకి నల్లారి..ఒక్క ఓటే వస్తుందా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తాజాగా రాజీనామా చేశారు. ఇక కిరణ్..బి‌జే‌పిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బి‌జే‌పి అధిష్టానంతో అన్నీ చర్చలు జరిగాయని..రేపో మాపో అధికారికంగా బి‌జే‌పిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బి‌జే‌పిలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ […]

 తెలంగాణ ఎన్నికల్లో సినీ నటులు..వారికి ఛాన్స్ లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు […]

బీజేపీలో వెయిటింగ్ లిస్ట్..బాబు ఆఫర్ కోసమేనా?

ఏపీ బీజేపీకి వరుస షాకులు తగలనున్నాయి. టి‌డి‌పితో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బి‌జే‌పిని వీడటానికి నేతలు రెడీగా ఉన్నారంటే? ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా ఏపీ లో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేని సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో బి‌జే‌పి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటుందేమో..అప్పుడు […]

జగన్‌ని వదలని బీజేపీ..వైసీపీ వివాదాస్పదం!

మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలశివుడుకు జగన్ పాలు తాగిస్తున్న ఫోటోపై పెద్ద రచ్చ జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికార సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. “  అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.” “ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అంటూ పోస్టు పెట్టారు. అయితే అలా జగన్ పాలు తాగిస్తున్నట్లు ఫోటో పెట్టడంపై ఏపీ […]

ఆ రివ‌ర్స్‌ లాజిక్ జ‌గ‌న్‌కు వ‌ర్తించ‌దా…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గ‌త ఎన్నిక‌ల్లో చోటు చేసుకున్న ప‌రిణామా ల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే నాయ‌కులు.. ప్ర‌తికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుప‌డే నేత‌లు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజ‌కీయాల్లో లాజిక్కుల‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గ‌త 2019 ఎన్నిక‌ల నుంచి ఒక కీల‌క విష‌యాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నిక‌ల్లో 23 స్థానాలు రావ‌డానికి సంబంధించి జ‌గ‌న్ చెప్పిన లాజిక్ అంద‌రికీ తెలిసిందే. […]

బీజేపీ నుంచి పురందేశ్వరి అవుట్..జీవీఎల్ స్కెచ్?

ఏపీ బీజేపీలో కొందరు నేతల తిరుగుబాటుతో కల్లోలం నడుస్తోంది. ఊహించని విధంగా నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీ బీజేపీలో చిచ్చు చెలరేగింది. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి బీజేపీలో వర్గ పోరు మొదలైందనే చెప్పాలి. అయితే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ నరసింహారావు లాంటి వారు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పే నేతలని నిదానంగా […]

కన్నా బాటలో కీలక నేతలు..టీడీపీలోకి జంపింగ్?

అసలు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పి బి‌జే‌పి నేతలు అంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్తితులోనూ టి‌డి‌పితో కలవమని అంటున్నారు. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు వద్దు అంటే వద్దు అంటున్నారు. కాకపోతే మధ్యలో జనసేన ఉంది. ప్రస్తుతం బి‌జే‌పితో జనసేన పొత్తులో ఉంది. టి‌డి‌పితో కలవాలని జనసేన చూస్తుంది. అలాంటప్పుడు బి‌జే‌పిని వదిలేసి టి‌డి‌పితో కలిసి రావడమే. అయితే ఖచ్చితంగా టి‌డి‌పితో బి‌జే‌పి పొత్తు ఉండదని తేలడంతో…బి‌జే‌పిలో ఉంటే డిపాజిట్లు […]

కన్నా జంపింగ్ ఫిక్స్..పార్టీ అదే.!

బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా బి‌జే‌పికి దూరంగా ఉంటున్న కన్నా..ఈ నెలలోనే వేరే పార్టీలోకి జంప్ చేయడం ఖాయమని తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కన్నా..రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని చూశారు. జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఉండగా..అప్పుడు జగన్‌ని కలిసి వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ కేంద్రం పెద్దలు..వైసీపీలో కన్నా చేరికకు బ్రేకులు వేశారు. అదే సమయంలో బి‌జే‌పిలోకి […]

రేవంత్ పాదయాత్ర..సీనియర్ల మెలికలు..!

ఎట్టకేలకు తెలంగాణలో పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకానుంది..దాదాపు రెండు నెలల పాటు రేవంత్ పాదయాత్ర జరగనుంది. ములుగు నుంచి రేవంత్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని రేవంత్ చూస్తున్న విషయం తెలిసిందే. కానీ పార్టీలో ఉన్న విభేదాలు వల్ల పాదయాత్ర కుదరలేదు. పైగా రేవంత్ ఏం చేసిన కొందరు సీనియర్లు అడ్డుపెడుతూ వచ్చారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే  పార్టీలో పరిస్తితులని చక్కదిద్దుతూ వచ్చారు. దీంతో […]