టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పేరు తెచ్చుకోవాలని భావిం చిన యువ నటుడు.. నందమూరి కుటుంబ వారసుడు తారకరత్న.. హఠాన్మరణం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల తాకిడితో ఆయన ఒత్తిడికి గురై.. గుండెపోటు సంభవించింది. ఈ పరిణామాలతో తారకరత్న అశువులు […]
Tag: Andhrapradesh
జగన్ చెప్పాడనిఆ వైసీపీ నేత కోసం ఇంత టార్చరా…!
ఇష్టం ఉందో లేదో.. అంతా సుస్పష్టం. అయినా.. జగన్ను కాదనలేరు. ఆయన మాటను తీసేయలేరు. అందుకే.. కష్టంగానే అక్కడ వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. జగన్ చెప్పిన నేత కోసం.. ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇది..వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. జగన్ చెప్పిన నాయకుడు.. కనీసంవీరికి రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదట. దీంతో నాయకులు ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచనలో పడ్డారు. అదే.. టెక్కలి నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ […]
30 స్థానాల్లో డేంజర్ బెల్స్.. సిట్టింగ్లు అవుట్ అంటూ జగన్ సిగ్నల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]
అధికార పార్టీలదే హవా.. ఏపీలోనూ ఇదే జరుగుతుందా..!
తాజాగా దేశ వ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో 6 నియో జకవర్గాల్లో అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. తెలంగాణలోని మునుగోడులో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అదేవిధంగా యూపీ, బీహార్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో జరిగిన ఉప పోరులోనూ.. అధికార పార్టీలే విజయం దక్కించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికార పార్టీకే పగ్గాలు అప్పగించారు. ఈ పరిణామాలు గమనించిన తర్వాత.. ఏపీలో పరిస్థితి ఏంటి? అనే చర్చ […]
చక్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివర్స్…!
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సీపీఎస్ను రద్దు చేయాలని.. గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని.. తెలియక హామీ ఇచ్చామని.. సర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ రద్దుచేయకపోయినా.. దీనికి బదులుగా జీపీఎస్ను తీసుకువస్తామని ప్రక టించింది. అయినప్పటికీ.. ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఇటీవల సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. […]
ఈ సారి ఏపీలో టాలీవుడ్ సపోర్ట్ ఎవ్వరికి… వీళ్లంతా మారిపోయారుగా…!
గత ఎన్నికలు మాత్రమేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. టాలీవుడ్పై చర్చ సాధారణం. టాలీవుడ్ ప్రముఖులు.. ఎవరికి మద్దతిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆసక్తిగానే ఉంది. వీరు మద్దతిచ్చిన పార్టీలు.. నాయకులు గెలుస్తున్నారు. గత ఎఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీ వచ్చినా.. టాలీవుడ్ నుంచి మద్దతున్న కొందరు నాయకులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్రమంలో […]
ఒక వారంలో రెండు విజయాలు.. జగన్ గ్రాఫ్ ఇంత పెరిగిందా..!
కేవలం ఒకే ఒక్క వారంలో.. రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు విషయాల్లోనూ.. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రంపై పోరాటం చేసినా.. పలితం దక్కలేదు. అసలు వీటిని అప్పటి ప్రభు త్వం వదిలేసింది. కానీ, ఇదే విషయాలపై.. జగన్ ప్రభుత్వం పట్టుబట్టి సాధించుకుంది. అవే.. ఒకటి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు.. రాబట్టడం.. రెండు.. బల్క్ డ్రగ్ పార్కుకు ఏకంగా.. వెయ్యి కోట్లు మంజూరయ్యేలా చేసుకోవడం. ఈ రెండు విషయాల్లోనూ జగన్ విజయం దక్కించుకున్నారు. […]
ఏపీలో జనసేనది బలుపా.. వాపా… అసలేం జరుగుతోంది…!
ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలోకి రావాలంటే..సంస్థాగతంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్రస్థాయిలో జెండా మోసే నాయకుడి నుంచి జైకొట్టే కార్యకర్త వరకు బలంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేసమయంలో యువతను ఎక్కువగా ప్రోత్సహించి.. వారిని బూత్ లెవిల్లో నియమిస్తాయి. అదేసమయంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయతీలు.. కార్పొరేషన్ల పరిధిలో పార్టీని బలోపేతం చేస్తాయి. ఇవన్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బలం మీదే.. సదరు […]
వైఎస్. విజయమ్మకు తప్పిన ప్రమాదం… ఎక్కడంటే…!
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తల్లి అయిన వైయస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహానికి హాజరైన ఆమె… ఆ తర్వాత కర్నూల్ లోని వైఎస్సార్ మిత్రుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. రెండు టైర్లు పేలి.. కారు అదుపు తప్పింది. దీంతో విజయమ్మ ఏం జరిగిందో […]