ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
Tag: andhra pradesh
ఏపీ వాసులకు గుడ్న్యూస్..భారీగా పడిపోయిన కరోనా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి.. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇలా!
రోజు రోజుకు మండిపోతున్న పెట్రోల్ ధరకు సామాన్యలు హడలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో.. వాహనం నడపాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర.. శనివారం మళ్లీ పెరిగింది. లీటర్ పెట్రోల్ ధరను చమురు కంపెనీలు 35 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్ రేట్స్ ఇలా ఉన్నాయి.. తాజా పెంపుతో ప్రస్తుతం తెలంగాణ రాజధాని […]
అంతరిక్షంలోకి `బండ్ల` ఫ్యామిలీ..వైరల్గా బండ్ల గణేష్ ట్వీట్!
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల. అయితే ఈ విషయంపై ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు […]
ఏపీలో కరోనా జోరుకు బ్రేక్..మరింత తగ్గిన కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు మరింత తగ్గాయి.. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
తెరపైకి వైఎస్ జగన్ బయోపిక్..హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ఆర్, సిల్క్ స్మిత, మహానటి సావిత్రి, శకుంతలాదేవి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, జార్జిరెడ్డి ఇలా పలువురి బయోపిక్లు వెండితెరపై తళుక్కుమన్నాయి. అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్ను ఆవిష్కరించిన దర్శకుడు మహి రాఘవనే వైఎస్ జగన్ బయోపిక్ కూడా తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ […]
విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్రజలు!?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గిందో లేదో.. మూడో వేవ్ గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది ఎంతో ప్రమాదకరమైనదని, మూడవ దశ కోరోనా వ్యాప్తికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్లస్ ఇప్పుడు ఏపీలోని […]
ఏపీలో 4వేలకు లోపుగా కరోనా కేసులు..12,744కి చేరిన మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
ఆంధ్రలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు..?
తెలుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదయింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కాగా ఈ వైరస్ అతని నుంచి మరెవరికీ వ్యాప్తి చెందలేదని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో… వైద్య సిబ్బంది, అన్ని శాఖలు పూర్తి తయారుగా ఉండాలని ముఖ్యమంత్రి […]