ర‌వితేజ డెడికేష‌న్‌కు ఇదే నిద‌ర్శ‌నం.. తీవ్ర గాయ‌మై 12 కుట్లు ప‌డినా త‌గ్గేదేలే..!!

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌంట్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ నటుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ప్రస్తుతం ఈయన `టైగర్ నాగేశ్వరరావు` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. స్టూవ‌ర్ట్‌పురానికి చెందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ కు వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ హీరోయిన్లుగా న‌టిస్తే.. రేణుదేశాయ్, అనుప‌మ్‌ఖేర్, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]

చ‌రిత్ర సృష్టించబోతున్న `టైగర్ నాగేశ్వరరావు`.. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`. దేశంలోనే కరడు గట్టిన గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ నాయుడు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇందులో నుపుర్ సనన్ హీరోయిన్‍గా న‌టిస్తే.. గాయత్రీ భరద్వాజ్, అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జుస్సు సెంగుప్త, మురళీ శర్మ త‌దిత‌రులు కీలకపాత్రలు […]

`ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన నిర్మాత‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జంట‌గా న‌టించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సినిమా బిజినెస్ కూడా క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్ లో జ‌రుగుతోంది. మ‌రోవైపు మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో బిజీగా […]

రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో `ఇండియా హౌస్`.. హాట్ టాపిక్‌గా హీరో నిఖిల్ రెమ్యున‌రేష‌న్!?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌ల త‌న స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి `వి మెగా పిక్చర్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థ‌ను స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్యాన‌ర్ లో తొలి సినిమాను అనౌన్స్ చేశారు. అదే `ది ఇండియా హైస్‌`. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ కూడా భాగం కాబోతోంది. అలాగే ఇందులో నిఖిల్ సిద్దార్థ హీరోగా ఎంపిక అయ్యాడు. వీర్ సావర్కర్ […]

ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. సుకుమార్ ఇటీవ‌ల‌ ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్‌ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్‌ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]