కొంప ముంచిన మంచు.. ట్రక్కును ఢీకొని 18 మంది దుర్మరణం..!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాల జిల్లా బాగ్డా నుంచి 20 మంది వ్యక్తులు మెటాడోర్ వాహనంలో మృతదేహాలను తీసుకుని నవదీప్ శ్మశాన వాటిక వైపు బయలుదేరారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం నదియా జిల్లాలోని హన్సకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుల్బరి వద్ద రోడ్డు పక్కన ఆగి […]

మూడు సూప‌ర్ షాక్‌లు ఇచ్చిన మ‌హేష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒకేసారి త‌న మూడు నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ఎనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న మ‌హేష్‌బాబు ఈ యేడాది ఏకంగా మూడు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ – వంశీ పైడిప‌ల్లి సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న ఫ్యాన్స్‌కు శుభాకాంక్ష‌లు […]