ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాప్తాడులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతుంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేశారని ప్రకాష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే శ్రీరామ్ ధర్మవరం పైనే ఫోకస్ పెట్టారు. దీంతో సునీతమ్మ రాప్తాడుపై ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు…రైతుల […]
Author: Krishna
కర్నూలులో ట్విస్ట్..బడా నేతల ఎక్స్చేంజ్..!
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో ఉన్న జిల్లాలో టీడీపీ బలపడటానికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు..కానీ అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోలేదు..అయితే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టడం, ఆ పర్యటనకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. పత్తికొండ, […]
బాబు 2.O..కర్నూలులో తేల్చేశారు..!
రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు, పవన్, లోకేష్లని వైసీపీ నేతలు ఏ రేంజ్లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు […]
1985 తర్వాత కోడుమూరులో పసుపు గాలి..!
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయనే విషయం తెలిసిందే..అయితే వైసీపీకి 175 స్థానాల్లో బలమైన నాయకత్వం ఉంది..కానీ టీడీపీకి ఆ పరిస్తితి లేదు..కొన్ని స్థానాల్లో టీడీపీ పెద్దగా పోటీ ఇవ్వలేదు..మొదట నుంచి అదే పరిస్తితి..ఆ స్థానాలని టీడీపీ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు..అంటే అలాంటి చోట్ల పోటీ చేస్తే గెలుపుపై ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా గెలుపుపై ఆశలు లేని స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు కూడా ఒకటి. అసలు ఈ నియోజకవర్గం కూడా ఒకటి […]
సిక్కొలులో తమ్ముళ్ళ పోరు..కంచుకోటల్లో దెబ్బ..!
తెలుగుదేశం పార్టీని మొదట నుంచి ఆదరిస్తున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. ఎన్టీఆర్పై అభిమానంతో మొదట నుంచి ఈ జిల్లా టీడీపీని ఆదరిస్తూనే ఉంది. అందుకే ఆ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది. అయితే గత ఎన్నికల్లో ఈ కంచుకోటని వైసీపీ బద్దలుగొట్టింది..జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..8 వైసీపీ గెలుచుకుంది..రెండు టీడీపీ గెలుచుకుంది. ఇక ఈ ఓటమి నుంచి బయటపడటమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, […]
పొత్తులపై మళ్ళీ ట్విస్ట్..బాబు రూట్ ఎటు?
ఏపీలో పొత్తుల విషయంలో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ పూర్తి బలం సరిపోవడం లేదు..ఇంకా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటే..ఆ వ్యతిరేక ఓట్లు టీడీపీకే కాదు..జనసేన వైపు కాస్త వెళుతున్నాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే చంద్రబాబు..పవన్ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెబుతూ..టీడీపీతో కలిసేందుకు చూస్తున్నారు. ఎలాగో […]
చివరి ఛాన్స్తో వైసీపీ హ్యాపీ..కానీ రిస్క్..!
ప్రజలని సెంటిమెంట్తో ఆకట్టుకోవడం రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి సెంటిమెంట్ అస్త్రాలని గట్టిగానే వాడుతారు. గత ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలని ఓట్లు అడిగారు. దీంతో ప్రజలు ఎలాగో చంద్రబాబుని చూశాం కదా..ఒక్కసారి జగన్ని చూద్దామని వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారు..జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారో లేక..వైసీపీ వాళ్ళు సంతోషంగా ఉన్నారో..ప్రజలకే క్లారిటీ తెలియాలి. ఆ విషయం పక్కన […]
ఆదోని రేసులో సైకిల్..ఆ నేతతోనే భవిష్యత్.!
కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొత్త ఊపిరి వచ్చింది..చంద్రబాబు పర్యటనలకు జనం మద్ధతు పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు..బాబు పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా బాబు కర్నూలు జిల్లాలో పర్యటించారు..మొదట పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పర్యటించగా, జనం పెద్ద ఎత్తున బాబు రోడ్ షోలకు వచ్చారు. అంత జనం వస్తారని టీడీపీ నాయకులే ఊహించి ఉండరు. ఒకవేళ జనాలని తరలించిన సరే..ఆ స్థాయిలో రావడం, గంటల గంటల సమయం వెయిట్ చేయడం అనేది జరగదు. […]
చినరాజప్పపై కమ్మ అస్త్రం..పెద్దాపురంలో సాధ్యమేనా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉండే సీనియర్ నేతల్లో మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఒకరు. కింది స్థాయి కార్యకర్త నుంచి అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఇదే క్రమంలో 2014లో పెద్దాపురం సీటు దక్కింది..ఆ ఎన్నికల్లో గెలిచిన రాజప్పకు చంద్రబాబు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా, జనసేన దాదాపు 25 వేల ఓట్లు చీల్చిన సరే రాజప్ప 4 వేల ఓట్ల […]