రక్త పిశాచిగా మారిపోయిన శృతిహాసన్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తనలో ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ తో పని చేస్తూ ఉంటుంది ఈ ముందు గుమ్మ.అలా అంచలంచెలుగా ఎదిగి ఎంతోమందికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇండస్ట్రీలో సహా బాలీవుడ్లో ఎంత గౌరవాన్ని అందుకుంది.. శృతిహాసన్ అందం నటనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చాలా గ్యాప్ తర్వాతే ఈజీగా కంబ్యాక్ ఇచ్చిన శృతిహాసన్ సినిమాలలో నటనకు విమర్శల నుండి ప్రశంసలు సైతం అందుకుంది.

శృతిహాసన్ ఒకవైపు డ్యాన్స్ తో మరొకవైపు పాటలు పాడుతూ తనలో టాలెంట్ ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆకర్షణీయమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.తెలుగు, తమిళ్ ,హిందీ వంటి సినిమాలను కలుపుకొని దాదాపుగా 50 చిత్రాలలో నటించింది. ఈ మధ్య సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగానే తీసుకుంటున్నట్లు సమాచారం.. సోషల్ మీడియాలో కూడా శృతిహాసన్ కు మంచి గుర్తింపు ఉంది.. శృతిహాసన్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో మాన్ స్టర్ మెషిన్ ఈ రాత్రికి కలుద్దాం అంటూ ఒక వ్యాఖ్యను జోడించడం జరిగింది.ఇందులో శృతిహాసన్ రక్తం తాగే రాక్షసికి సింబాలిక్ గా అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. వాస్తవానికి శృతిహాసన్ మేకప్ విభాగంతో సహా కాస్ట్ ఇతర విభాగాలలో చాలా ప్రయోగం చేసినట్టుగా కనిపిస్తోంది.. శృతి అర్థరాత్రి ఇన్స్టాగ్రాములు లైవ్ కూడా చేస్తోంది. తాజాగా శృతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)