గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రియా పొంగూరు వ్యవహారం చర్చనీయాంశంగా మారుతున్నది. నారాయణ కాలేజీ ఓనర్ మాజీ మంత్రి నారాయణపైన ప్రియా పొంగూరు పలు రకాల ఆరోపణలు సైతం చేసింది. ఈ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన స్థాయిలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి కాస్త రాజకీయరంగ పూయడంలో ఈ విషయం మరింత వైరల్ గా మారుతోంది .ప్రియా పొంగూరు వేధింపులకు గురి చేస్తున్న నారాయణ విషయంలో ఎంతోమంది పలు రకాలుగా స్పందించడం జరిగింది.. దీంతో ఆమె తనకు న్యాయం చేయండి అంటూ అడగడం జరిగింది.
అయితే ఈ విషయంలో కొంతమంది సపోర్టు నిలువగా మరికొంతమంది పట్టించుకోలేదు.. నారాయణ విద్యాసంస్థలలో ఏం జరుగుతుందో ఆమె చాలా విషయాలను కూడా తెలిపింది. నారాయణ టిడిపికి చెందిన ఒక నేత అని అయితే ఈ విషయంలో టిడిపి నేతలు మాత్రం అసలు మాట్లాడటం లేదు.. ప్రియా పొంగురు ఒక జనసేన నేత తను ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ.. నారాయణ తనను వేధిస్తున్నాడని మీడియా ముందుకు వచ్చి తెలిపిన ఎవరు పట్టించుకోవడం లేదు.. కనీసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడంలేదని తాజాగా శ్రీరెడ్డి మండి పడడం జరిగింది.
శ్రీ రెడ్డి వీడియోలో మాట్లాడుతూ ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపవు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు ఎందుకు స్పందించడం లేదు అంటూ తెలియజేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన ఫైర్ అవడం జరిగింది.. రేపు పావలా నోట్లో పెట్టుకున్నావా అంటూ మరొకసారి రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. కేవలం నారాయణ టిడిపికి చెందిన నేత అవ్వడం వల్లే కదా పవన్ కళ్యాణ్ స్పందించలేదంటూ ఘాటుగా తెలిపింది. టిడిపి నేతలు కూడా అందుకే స్పందించడం లేదు.. అలాగే వైసిపి నేతలు కూడా స్పందించలేదు.. ఈ పావలా గాడు అయితే అన్ని మూసుకొని కూర్చున్నాడు అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.