జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వాలంటరీ వ్యవస్థ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీలు ధర్నాలు చేయడం తోపాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోటోలు ఫ్లెక్సీలను సైతం తగలబెడుతూ క్షమాపణలు చెప్పాలి అంటూ వాలంటరీల సైతం రోడ్డు మీదికి రావడం జరుగుతోంది. మానవ అక్రమ రవాణాలకు వాలంటరీలు పాడ్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది.
రాష్ట్రంలో 17,000 మంది మహిళలు కనిపించకపోవడంతో వాలంటరీలను తప్పు పట్టడం జరిగింది రాజాగా ఈ విషయం పైన ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంత నీచానికి మాట్లాడతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంతకీ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ మనసుల అక్రమ రవాణా అంశాన్ని తేలిగ్గా తీసుకోకూడదని దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది తెలిపారు. వాలంటీరు వేలమంది మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నారట పవన్ కళ్యాణ్ ఆరోపించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణంలోకి తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.
వాలంటరీ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ ఇంత నీచంగా మాట్లాడితే ఊరుకోవాలా అంటూ వేలాదిమంది మహిళలు వాలంటరీ వ్యవస్థ వల్ల అదృశ్యమవుతున్నారని దీనిపైన సిబిఐ విచారణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నారు. వాలంటరీలు వేతనాల కోసం పనిచేయలేదని కేవలం వాళ్ల వల్ల సమాజంలో జరిగే ఎటువంటి కొన్ని పెను మార్పులు సంభవించాయని వ్యవస్థకు చాలా మేలు జరుగుతోందని తమ్మారెడ్డి తెలిపారు. అలాంటి వారి పైన పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ తెలిపారు.