తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ అయిపోయినట్టే అంటూ గత కొద్దిరోజులుగా పలు రూమర్సు వినిపిస్తున్నాయి.. గత రెండు సంవత్సరాల నుంచి ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంటున్నాయి.. తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన కూడా నటించింది పూజ హెగ్డే.ఇప్పటివరకు ఈ అమ్మడు చేతిలో చాలానే సినిమాలు ఉండేవి కానీ యువ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఈమె స్థానం వారు కైవసం చేసుకుంటున్నారు.
దీంతో పూజ హెగ్డే పూర్తిగా ప్రస్తుతం మకాన్ని ముంబైకి మార్చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే బవాల్ పూవి ప్రీమియర్స్ కి హాజరు కావడం జరిగింది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కూడా ఈ చిత్రం లో నటించారు.. ఈ చిత్రాన్ని నితీష్ తివారి దర్శకత్వం వహించారు ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది ఈనెల 21 నుంచి amazon లో ఈ చిత్రం స్త్రీమ్మింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటీటి లోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి చేయడం జరిగింది.. పూజా హెగ్డే, తమన్నా, జాన్వీ కపూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ మాత్రం పూజ హెగ్డేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. పూజ హెగ్డే హై హీల్స్ వేసుకొని గులాబీ రంగు లైన్ డ్రెస్ వేసుకొని అందరిని ఆకర్షిస్తోంది. రెడ్ కార్పెట్ పై హై హీల్స్ వేసుకొని వయ్యారాలు పోయిన పూజా హెగ్డే తన ఎద అందాలతో అందరిని ఆశ్చర్యపరిచింది తన క్యూట్ స్మైల్ తో కూడా ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేలా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
😻 @hegdepooja #PoojaHegde pic.twitter.com/1qcNsAhAwk
— Pooja Hegde FP 🦋 (@PoojaHegdeFP) July 18, 2023