టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన పూజ హెగ్డే ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.. తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకున్న కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పూజా హెగ్డే తాజాగా సూసైడ్ అటెంప్ట్ చేసిందనే బాలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డే కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా చేయడం జరిగింది.
ఉమైర్ సందు చేసిన ట్విట్ ప్రకారం పూజ హెగ్డే గత కొన్ని నెలల నుంచి చాలా డిప్రెషన్కు జరవుతోందని మరీ ముఖ్యంగా రెండు వారాల నుంచి చాలా తీవ్రమైన డిప్రెషన్లో ఉండిపోయిందని తనని తాను కంట్రోల్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించిందని ఆ సమయంలో తన పేరెంట్స్ ఈ విషయాన్ని గమనించక వెంటనే హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకువెళ్లారని దీంతో ప్రాణ పాయం నుంచి తప్పుకుందని తెలియజేశారు. ఈ విషయాన్ని మొత్తం తన అన్న తన స్నేహితులకు చెప్పినట్లుగా తెలుస్తోంది అంటూ ట్విట్ చేశారు.
దీంతో సోషల్ మీడియాలో పూజా హెగ్డే న్యూస్ వైరల్ గా మారుతోంది .అయితే దీనిపైన ఇప్పటివరకు పూజా హెగ్డే ఇలాంటి స్పందన కనిపించలేదు.. అభిమానులు అయితే పూజా హెగ్డే నిజంగానే ఇలాంటి పని చేసిందా లేకపోతే ఉమైర్ సందు కావాలని ఇలాంటి ట్విట్ చేశారా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కూడా ఈ ముద్దుగుమ్మ తప్పుకున్నది. సరైన అవకాశాలు కూడా అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ.
Breaking news 🗞️: #PoojaHegde tried to do suicide today afternoon. Thankgod, Her family members saved her. Details are coming !! As per her brother, She was in severe depression from last 2 weeks. pic.twitter.com/4E5nI5HRWQ
— Umair Sandhu (@UmairSandu) July 15, 2023