మ‌తిపోగొట్టే సొగ‌సుల‌తో మైండ్ బ్లాక్ చేసిన దిశా పటాని.. ఇక కుర్రాళ్ల కొంప కొల్లేరే!

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిజానికి ఈ అమ్మ‌డు తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిన `లోఫ‌ర్‌` మూవీతో దిశా ప‌టాని సినీ ప్ర‌యాణం స్టార్ట్ అయింది. ఈ సినిమా ఆశించించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. దాంతో దిశా ప‌టాని బాలీవుడ్ కు మ‌కాం మార్చింది.

`ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ` మూవీలో న‌టించిన నార్త్ ప్రేక్ష‌కుల‌కు చేర‌వైంది. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాతో అక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల ద్వారానే కాకుండా స్కిన్ షోతో భారీ పాపుల‌రిటీ ద‌క్కించుకుంది. చాలా కాలం త‌ర్వాత ఈ అందాల సోయ‌గం తెలుగులో ఓ మూవీకి సైన్ చేసింది. అదే `ప్రాజెక్ట్‌-కె`. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దిశా పటాని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.

అలాగే త‌మిళంలో సూర్య‌కు జోడీగా `కంగువ‌` అనే పాన్ ఇండియా ఫిల్మ్ లో దిశా భాగ‌మైంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. దిశా ప‌టాని లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట పెను దుమారం రేపుతోంది. పింక్ డ్రెస్ లో మ‌తిపోగొట్టే సొగ‌సుల‌తో మైండ్ బ్లాక్ చేసింది. టాప్ టు బాయ్ చూపిస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేసేసింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.