బావ అంటూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి..!!

మెగా కుటుంబంలోని పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటుంది నటి శ్రీరెడ్డి.పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.. శ్రీ రెడ్డి ఇలా ట్విట్ చేస్తూ నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చుగా బావ అంటూ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు విన్నపించుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తరచూ ఏదో ఒక వివాదాస్పదంతో వార్తలు నిలుస్తూనే ఉంది శ్రీరెడ్డి.

ఎలాంటి వారినైనా సరే సినీ పరిశ్రమకు చెందిన అందరి పైన ఎప్పుడూ పలు రకాల విషయాలను తెలియజేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి సోషల్ మీడియాలో నుంచి వచ్చిన ఈ ట్వీట్ తన ఖాతా నుంచి వచ్చిందా లేదంటే ఎవరైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టారా అనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. యువ పారిశ్రామికవేత్త ఉదయ్ ఈ చైతన్య రథం పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ వారాహి సరికొత్త అంగులతో పూర్తిగా రాజకీయాల కోసం ఉపయోగపడే విధంగా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వాహనం లోపల సిట్టింగ్ రూమ్ 360° కోణంతో వాహనాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు పరిశీలిస్తూనే ఉంటాయట వాహనానికి రెండు వైపులా బాడీగార్డ్స్ ఉండనున్నారు.వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తిచేసి చివరి ఆరు నెలలకు రాజకీయాలకే పరిమితం కావాలని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.