ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య తేడా ఇదే..!!

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. స్టార్ హీరోయిన్గా పేరుపొందిన కీర్తి సురేష్, సాయి పల్లవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మలయాళం ఈ ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉన్నప్పటికీ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.మరొక హీరోయిన్ సాయి పల్లవి విషయానికి వస్తే ఫిదా సినిమాతో తన నటనకు ఉన్న ప్రాధాన్యత సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Requirement of Sai Pallavi and Keerthy Suresh caliber

ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా మంచి నటి మనులే అని చెప్పవచ్చు.వీరిద్దరికీ కూడా వారి స్టామినాకు తగ్గట్టుగా పాత్రలలో నటిస్తూ ఉంటారు. కీర్తి సురేష్ తను చేస్తున్న పాత్రకు పూర్తిగా న్యాయం చేయడంతో పాటు కాస్త గ్లామర్ ను కూడా జోడిస్తూ ఉంటుంది. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే తనకు ఇచ్చిన పాత్రకు ఈ ముద్దుగుమ్మ ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తుందని చెప్పవచ్చు. కానీ ప్రతి పాత్ర కూడా ఒక కొత్త వ్యక్తిగా సాయి పల్లవి చేస్తూ ఉంటుంది.

ఇక గ్లామర్ విషయంలో మాత్రం సాయి పల్లవి కాస్త దూరంగానే ఉంటుంది.ఈ కారణాల వల్ల సాయి పల్లవి కాస్త వినక పడిపోయిందని చెప్పవచ్చు. రీసెంట్గా దసరా సినిమాలో కీర్తి సురేష్ నెక్స్ట్ లెవెల్ లో తన పాత్ర ఉందని చెప్పవచ్చు.ఇందులో వెన్నెల పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. అయితే కొంతమంది మాత్రం ఈ పాత్రలో సాయి పల్లవి చేసి ఉంటే అంటూ చెప్పుకుంటున్నారు ఇక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ కాకుండా సాయి పల్లవి చేసి ఉంటే తనదైన స్టైల్ లో ఆకట్టుకొని అవకాశం ఉండేది.. సాయి పల్లవి ఒకవేళ సినిమాలలో ఉంటే డ్యాన్స్ తో పాటు స్పెషల్ గా కూడా బాగా ఆకట్టుకుంటూ ఉండేది. ఏది ఏమైనా ఇద్దరి ముద్దుగుమ్మల హవా మాత్రం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పవచ్చు.