రంగస్థలంలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..!!

హీరో రామ్ చరణ్ నటించిన చిత్రాలలో రంగస్థలం సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. 1980 లో నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా 2018 మార్చి 30వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టింది.ఇందులో రామ్ చరణ్ నటనకు సినీ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా అందుకున్నారు.

Pujita Ponnada Age, Family, Husband, Movies, Biography - Breezemasti
మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా సమంత హీరోయిన్గా నటించిన అనసూయ కీలకమైన పాత్రలో నటించింది. అలాగే ఆది పినిశెట్టి ,జగపతిబాబు ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లుగా సమాచారం .అయితే ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించిన అమ్మాయి ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది. కనిపించింది తక్కువ సమయమే.. అయినా ఈమె చుట్టు కథ తిరుగుతూ మలుపు తిరుగుతుంది.

LatestUpdates: Telugu actress Pujita Ponnada to act in Rangastalam!

ఆది పినిశెట్టి ప్రేయసిగా నటించిన అమ్మాయి పేరు పూజిత పొన్నాడ.. ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి రంగస్థలం సినిమా తర్వాత ఏమి వేర్ ఇస్ వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు, 7 సినిమాలలో నటించింది.. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన అమ్మాయి

Aadhi Pinisetty romance with Pujita Ponnada in Rangasthalam ఇమే ఇంజనీరింగ్ పూర్తి చేసి టాటా కాన్సెంటిలో ఉద్యోగం చేసింది. ఆ తర్వాత నటన పైన ఆసక్తి ఉండడంతో 2015లో ఉప్మా తినేసింది అని షార్ట్ ఫిలిం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016లో తుంటరి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవలే రావణాసుర చిత్రంలో హీరోయిన్గా నటించిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో ఈమె స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం.