టాలీవుడ్ నుంచి బాలీవుడ్లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ కృతి సనన్.. ఈ ముద్దుగుమ్మ మొదట నేనొక్కడినే అనే సినిమాతో మహేష్ బాబుకు జోడిగా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత చైతన్య తో దోచేసి సినిమాలో నటించింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.ఆ తర్వాత ఈమెకు వరుసగా బాలీవుడ్లో అవకాశాలు మొదలయ్యాయి.. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ కూడా ఒకరు.
మేమే చివరిగా నేహాజాదా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తెలుగులో అల్లు అర్జున్ హిట్ మూవీ అలా వైకుంఠపురం సినిమా రీమేక్లో నటించింది. థియేటర్లో ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ఆది పురుష్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది ఈ సినిమాపై కృతి సనన్ చాలా నమ్మకంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరోయిన్స్ కి ఇంస్టాగ్రామ్ లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో రెగ్యులర్గా అప్డేట్లతో హాట్ ఫోటో షూట్లతో సందడి చేస్తూ ఉంటుంది కృతి సనన్.. ఈ ముద్దుగుమ్మ అవకాశం దొరికినప్పుడల్లా గ్లామర్ షో తో రెచ్చిపోతుంది తాజాగా తన థైస్ అందాలు కనిపించే విధంగా లాంగ్ ఫ్రాగ్ లో మెస్మరైజ్ లుక్లో అందరినీ ఆకట్టుకుంటోంది.. మరొకవైపు తన థైస్ తో టెంప్ట్ చేస్తోంది కృతి సనన్..
View this post on Instagram