టాలీవుడ్ లో ఒకప్పుడు పవర్ ఫుల్ విలన్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా విలన్ క్యారెక్టర్ లను డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ లుకింగ్ విషయంలో హీరోలకు పోటీగా వీరిని తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలే విలన్లుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు హీరోలుగా ఉండి ప్రస్తుతం విలన్ గా నటిస్తున్న వారిలో జగపతిబాబు శ్రీకాంత్, కార్తికేయ, సంజయ్ దదితర హీరోలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదల అవుతూ ఉండడంతో ఇవ్వ హీరోలు సైతం విలన్లుగా నటించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

കിരീടം തകർത്തത് മോഹൻരാജിന്റെ ജീവിതം | Keerikkadan Jose
ఈ క్రమంలోనే ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను భయపెట్టిన స్టార్ విలన్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు మోహన్ రాజ్.. తెలుగులో అనేక చిత్రాలలో నటించి మెప్పించిన ఈయన చినరాయుడు, లారీ డ్రైవర్ ,అసెంబ్లీ రౌడీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి చిత్రాలలో పవర్ ఫుల్ విలన్ గా నటించారు. ఎంతోమంది హీరోలకు ప్రతి నాయకుడుగా కూడా నటించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఈయన ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమయ్యారు. మరియన ఇప్పుడేం చేస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం.

కేరళకు చెందిన చివరిసారిగా నరసింహనాయుడు అనే సినిమాలు నటించారు. ఆ తర్వాత తన నటన ప్రస్తానానికి గుడ్ బై చెప్పి ప్రభుత్వ ఉద్యోగిగా సెటిల్ అయ్యారు. మధురైలో ఎన్ ఫార్మేట్ డైరెక్టర్లు అసిస్టెంట్ కమిషనర్ బాధ్యతలుగా నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ఈయన ఆర్మీలో పనిచేసిన తర్వాత కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేశారు.మళ్ళీ సెంటర్ సర్వీస్ లోకి వెళ్లి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు ఉద్యోగం సాధించి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.