హీరోల పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పూజిత..!!

సినీ సెలబ్రిటీల లైఫ్ చూడడానికి కాస్త అందంగా కనిపించిన మరి కొంతమంది జీవితం మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ ఆర్టిస్టులు సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అలాంటి వారిలో నటి పూజిత కూడా ఒకరు. ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా ఈమె తెలియకపోవచ్చు. 1997లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించింది.

Actress Poojitha, నా మొగుడు చాలా మందితో*** ఆ ఎంగిలి నాకొద్దు: నటి పూజిత -  senior actress poojitha reveals shocking secrets on her marriage and  personal life - Samayam Telugu
నటి పూజిత తెలుగులో తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో సుమారుగా 130 పైగా సినిమాలలో నటించింది. తెలుగులోనే దాదాపుగా 70 సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఈమె రాజేంద్రప్రసాద్ సినిమాలలోనే నటించింది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. పూజిత మాట్లాడుతూ.. నేను కష్టాలలో ఉన్నప్పుడు అడ్వకేట్ చెప్పాడని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ కోసం వెళ్లాను.. ఆ సమయంలో మురళీమోహన్ గారి ప్రెసిడెంట్ గా ఉన్నారు.

నరేష్ అలాంటి వాడైతే నన్నెందుకు అడగలేదు... అది నాకు మాత్రమే తెలిసిన విషయం  అంటూ సీనియర్ నటి పూజిత కామెంట్స్!నేను ఈసీ మెంబర్ గా ఉన్నాను కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్లతోనే అసలు ప్రాబ్లంస్ మొదలయ్యాయని.. నేను లెటర్ కోసం వెళ్ళినప్పుడు ప్రెసిడెంటుగా ఉన్న రాజేంద్రప్రసాద్ అసలు నేను ఎవరిని తెలియదు నాతో మాట్లాడితే తప్పు అన్నట్లుగా బిహేవ్ చేశారని తెలిపింది. ఆయన ఎక్కడ నుండి ఆ స్థాయికి వెళ్ళిపోయారో అందరికీ తెలిసిందే..గతంలో ఇద్దరం కూడా ఈసీ మెంబర్గా పని చేసే వాళ్ళం ఇద్దరము కలిసి ఎన్నో సినిమాలలో నటించాము.. మా మూవీ ప్రెసిడెంట్ స్థాయి రాగానే ఈసి మెంబర్ ని తక్కువ చేసి చూశారని తెలిపింది. కానీ తన ఇచ్చిన పేపర్ చదువుకోకుండా తనని అవమానించారని తెలియజేస్తోంది.

హీరోయిన్గా చేస్తున్న సమయంలో రాజేంద్రప్రసాద్ ఎన్నో సినిమాలలో నటించాను అయినా కూడా హెల్ప్ చేయలేదు. నిజానికి నరేష్తో మూడు సినిమాలు చేయవలసింది కానీ కుదరలేదు అయినా సరే తన కుటుంబానికి కాస్త హెల్ప్ చేశారని ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నరేష్ అని తెలియజేసింది. మా కి నరేష్ చాలానే చేశారు.. ఇలాంటి మంచి పనులు చేసిన వ్యక్తి చివరికి ఏరి కోరి శనిని నెత్తి మీదకి తెచ్చుకున్నారంటూ కామెంట్స్ చేసింది పూజిత.