అనసూయకు మొదటి సారి సారీ చెప్పిన చిరు.. కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అలాగే బుల్లితెరపై యాంకర్, నటి గా పేరు సంపాదించింది అనసూయ. అయితే తాజాగా అనసూయ చిరంజీవిపై అలగడంతో చిరంజీవి సారీ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి ఏ కారణం చేత ఆమెకు స్వారీ చెప్పారు.. చిరంజీవి మీద అనసూయ ఎందుకు అలిగిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Entertainment: अनसूया भारद्वाज की ग्लैमरस तस्वीर उन्हें उम्र से शर्मिंदा  करने वालों के लिए एक सही जवाब
గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో జరిగింది. మధ్యలో వర్షం రావడంతో వేడుకను చాలా హడావిడిగా ముగించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాత్రమే వర్షంలో తడుస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.అంతటి వర్షంలో కూడా చిరంజీవి కదలకుండా మాట్లాడడంతో అటు అభిమానులు సైతం ఈ స్పీచ్ వినడానికి చాలా ఉత్సాహాన్ని చూపించారు. అలా ఈ స్పీచ్ ను ముగించడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది గురించి ప్రస్తావించడం మర్చిపోయారట ఆ లిస్టులో అనసూయ కూడా ఉందని సమాచారం.

MegaStar Chiranjeevi 150th Film Shooting Working Stills | RITZ
దీంతో యాంకర్ అనసూయ చిరంజీవిపై అలిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అనంతపురం వేడుకలలో తన గురించి ఏమి చెప్పలేదని చిరంజీవిని నేరుగా అడిగినట్లు సమాచారం ఈ విషయాన్ని చిరు అనసూయ నామీద చాలా అలిగిందని నిన్నటి రోజున జరిగిన వేడుకలలో ఈ విషయాన్ని రివిల్ చేస్తున్నానని తెలియజేశారు. అలా మర్చిపోయిన వారందరికీ చిరంజీవి ఆ తర్వాత ఫోన్ చేసి మరి సారీ చెప్పారట. అలా సారీ అందుకున్న లిస్టులో అనసూయ కూడా ఉందని సమాచారం. మొత్తానికి అనసూయ వ్యవహారం చూస్తుంటే అడిగిమరీ సారీ చెప్పించుకుంటు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది మాత్రం చిరంజీవితో ఆమెకున్న సన్నిహిత్యం కారణంగానే అలా సరదాగా జరిగిందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.