నరేష్ నాలుగో పెళ్లి..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన కృష్ణ..కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర లోకేష్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైన ఉందంటే..అది నరేష్ నాలుగో పెళ్ళి మ్యాటర్ నే. అసలే నరేష్ అంటే..ఇండస్ట్రీలో కొందరికి పీకల్లోతు కోపం ఉందంటారు సినీ ప్రముఖులు. దానికి తగ్గట్లే ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి అని టైటిల్ కూడా ఇచ్చారు జనాలు. లాస్ట్ టైం జరిగిన మా ఎన్నికల్లో నరేష్ ఎంత రభస సృష్టించారో మనకు తెలిసిందే. నానాహంగామా చేశారు..పోనీ ఫైనల్ కి వెలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే..అది లేదు..అంటున్నారు సినీ జనాలు.

కృష్ణ గారు ముఖం చూసి ఆయనను వదిలేస్తున్నారే కానీ, ఆయన ఫేస్ కి అంత రేంజ్ లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇలాంటి తరుణంలోనే నరేష్ నాలుగో పెళ్లి అంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్నా..ఆయన, ఇప్పుడు మూడో భార్యకు విడాకులు ఇచ్చి..నాలుగో భార్యగా సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీని పై ఆయన స్పందిస్తూ..”మేం పెళ్లి చేసుకోవాలి అనుకోవాట్లేదని..జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నామని” చెప్పుకు రావడంతో సినీ ఇండస్ట్రీ షాకైంది. అంతేకాదు గత కొంత కాలంగా వీళ్లిద్దరు కలిసి ఒక్కే ఇంట్లో ఉంటున్నారట. అది కూడా సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ హౌస్ లో ఉంటున్నారట. ఈ మధ్యనే ఈ జంట రెడ్ హ్యాండెడ్ గా మీడియా కి బుక్కైంది. ఆ టైంలో నరేష్ మూడో భార్య రమ్య..చెప్పు తీసుకుని కొట్టడానికి కూడా ట్రై చేసింది. అయితే, తన కొడుకు కానీ కొడుకు ఇంత చేస్తున్న..కృష్ణ ఇప్పటి వరకు మాట్లాడలేదు..ఇక పై దీని గురించి మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదట.

ఎందుకంటే ..అది నరేష్ జీవితం..ఆయన లైఫ్ ఆయనకు నచ్చిన్నట్లు బ్రతికే హక్కు ఉంది..అంటూ చెప్పుతున్నారట . అంతేకాదు, పవిత్ర లోకేష్ ను కూడా తన కోడలిగా అంగీకరిస్తూ..ఆశీర్వాదాలు ఇచ్చారట. దీంతో పవిత్ర ఎమోషనల్ అయ్యి..కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఘట్టమనేని కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది. ఏది ఏమైన నరేష్ ఘట్టమనేని వంశాంకురం కాకపోయినా..ఆ ఇంటి పరువు తీస్తున్నాడు..అంటూ మహేశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి చూడాలి ఈ జంట నుండి ఇంకెన్ని గుడ్ న్యూస్ లు వినాలో..?