పవన్ కళ్యాణ్ తో పోటీపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో…పవర్ స్టార్ ని తట్టుకోగలడా !

భీమ్లా నాయక్ ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 25 వస్తున్నాడని అని మేకర్స్ చెపుతున్న మరొకసారి వాయిదా తప్పటంలేదు అనే టాక్ ఇంట్రానెల్ గా నడుస్తుంది .మరోసారి పోస్ట్ పోనే అవుతుంది అని హీరో శర్వానంద్ చెప్పకనే చెప్పాడు .ఎలంటారా మీరేచుడండి .

ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సివుండగా అదే రోజు రిలీజ్ అవుతున్న శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు ‘టీం రిలీజ్ డేట్ ప్రకటించింది .భీమ్లా నాయక్ రాదు కాబట్టి శర్వానంద్ సినిమా ప్రకటిస్తారని ఇండస్ట్రీలో టాక్ .పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో పోటీ పడే ధైర్యం ఆడవాళ్లు మీకు జోహార్లు టీంకి లేదు .భీమ్లా వచ్చే పరిస్థితి లేకపోవటంతో ఈ డేట్ ని ఆడవాళ్ళూ మీకు జోహార్లుఉపయోగించుకుంటున్నారు .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ ఉండటంతో మూడు ఆటలు ప్రదర్చించటానికి ,యాభై శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వీలుంది .రోజుకు పదివేలు పైగా కరోనా కేసులు ఉండటంతో కరోనా నిబంధనలు పొడిగించే అవకాశం ఉన్నది .

ఈ లెక్కలన్నీ వేసుకున్న భీమ్లా టీం వాయదావైపే మొగ్గుచూపింది .అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టేట్మెంటుతో మెగా ఫ్యాన్స్ లో ఆశలు సిగురిస్తున్నాయి.రౌడీ బాయ్స్ సెక్సుస్ మీట్లో ఫిబ్రవరి చివర్లోనే పెద్ద సినిమాలు విడుదల అవుతాయి అని చెప్పారు .ఒకవేళ భీమ్లా నాయక్ అనుకున్న డేట్ కి ఫిబ్రవరి 25 రిలీజ్ అయితే శర్వానంద్ మూవీ వెనకకు తగ్గాల్సిందే .శర్వానంద్ నటించిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు ,ఒకే ఒక జీవితం సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి .