చిరంజీవికి కరోనా …చాల సంతోషంగా ఉందంటూ అల్లు అర్జున్ ట్విట్ !

ప్రపంచంలో కరోనా ఎంత అల్ల కల్లోలం చేస్తుందో మనకు కళ్ల ముందు కనబడుతుంది .కరోనా దెబ్బకి ఎన్నో దేశాలు అల్లాడిపోయాయి .ఆ జాబితాలో భారత్ కూడా ఉన్న సంగతి మన అందరకి తెలిసిందే .కరోనా ఫస్ట్ ,సెకండ్ వేవ్ లు ఈని చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో అందరకి తెలిసిందే .ఇప్పుడు కరోనా ఓమైక్రాన్ థర్డ్ వేవ్ రూపంలో ఎంత చేలరేగిపోతుందో దేశంలో రోజువారీ కేసుల లెక్కలను బట్టి మనకు అర్ధం అవుతుంది .ఈ కరోనా చిన్న ,పెద్ద తేడా లేకుండా .పేద,ధనిక తేడా లేకుండా అందరూ భాదపడ్డావాళ్లే .అయితే సెలిబ్రేట్ లు కరోనా భారిన పడితే కాస్త మీడియాలో ఆ వార్త ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది .

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవికి కరోనా భారిన పడ్డారు .ఆ విషయాని అయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసున్నారు .అయితే ఆయన కరోనా భారిన రెండొవసారి పడ్డారు .ఈ క్రమంలో అయన త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీలో సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ ,హీరో నాని ఆయనకు స్వానుభూతి తెలియజేయటం జరిగింది .ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో ట్విట్ చేశారు .బన్నీ ట్విట్ ఒకసారి చూస్తే మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను .స్వల్ప లక్షణాలు ఉన్నాయి అని తెలియడంతో చాల సంతోషంగా ఉన్నది అంటూ అల్లు అర్జున్ ట్విట్ చేశారు .అయితే ఈ ట్విట్ లో ఎక్కడ మర్యాదగా సంభోదించలేదని అభిమానులు ,నెటిజన్స్ బన్నీ పై ఫైర్ అవుతున్నారు .అలాగే అల్లు అర్జుని సోషల్ మీడియా ద్వారా బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్ .