టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బయటికి వస్తోంది. తను విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పటిలాగే ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. గత విషయాలను త్వరలోనే మర్చిపోయి తిరిగి యాక్టీవ్ కావాలని చూస్తోంది సమంత. అయితే తాజా గా దీపావళి పండుగను తన సెలబ్రేట్ చేసుకుంది. వాటి గురించి చూద్దాం.
మెగా కోడలు ఉపాసన, సమంత, శిల్పా రెడ్డి ఇ తో కలసి ఈ ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. నాగచైతన్య తో విడాకులు ప్రకటన తర్వాత ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది సమంత. అందుకోసం తన స్నేహితులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంది. సమంతా తో ఉన్న స్నేహబంధాన్ని బయట పెట్టారు.
ఇలా వీరితో కలిసి చేసుకున్న సెలబ్రిటీస్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన ఆనందానికి మించిన ధనం లేదని మనశ్శాంతి మించిన విజయం లేదని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అలాగే దయ గుణాన్ని మించిన చల్లదనం లేదని సమంత తెలియజేసింది. తన బరువెక్కిన హృదయంతో ఒక విషయాన్ని రిలీవ్ చేసింది.