రతి నిర్వేదం ఆంటీ.. తెలుగులో స్టార్ హీరో తో నటించిన విషయం తెలుసా..?

హీరోయిన్ శ్వేతా మీనన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ నాగార్జునతో కలిసి రాజన్న సినిమా లో నటించిన దొరసాని గెటప్ లో ఉన్న నటి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.ఇక ఈమె 2011 సంవత్సరంలో నాగార్జున నటించిన రాజన్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు లో కనిపించలేదు.కానీ ఇతర భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది నటి శ్వేతా మీనన్.

అయితే రాజన్న సినిమా కంటే ముందు ఈమె రతినిర్వేదం.అనే సినిమాలో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ సినిమాలో ఈమె అందాలను ఆరబోతగా ప్రదర్శించింది.ఇక అంతే కాకుండా ఆ సినిమా కుర్రకారు లకు పిచ్చెక్కించేలా చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈమె నటించిన ఎక్కువ సినిమాల్లో అలాంటి పాత్రల్లోనే ఎక్కువగా నటించింది.

అయితే ఈమె ప్రస్తుతం కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.అయితే ఆ ఫోటోలను చూసి నెటిజన్లు రాజన్న సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరు ఒకసారి చూసేయండి.

Rajanna Movie