డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా తన పేరును సంపాదించాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు పూరిజగన్నాథ్. అయితే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన కొంతమంది టాలీవుడ్ హీరోయిన్ ఎవరెవరు ఇప్పుడు చూద్దాం.
1). రేణు దేశాయ్:
బద్రి సినిమాతో తొలిసారిగా ఈమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
2). అమీషా పటేల్:
ఈమెను కూడా తొలిసారిగా బద్రి సినిమాతో ని పరిచయం చేశాడు.
3). నీలాంబరి:
జగపతి బాబు ఉ హీరోగా బాచి సినిమాలో నీలాంబరి అనే హీరోయిన్ ని తొలిసారిగా పరిచయం చేశాడు పూరి జగన్నాథ్.
4). తనూ రాయ్:
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా త తొలిసారిగా ఈమెను పరిచయం చేశారు.
5). రక్షిత:
ఇడియట్ సినిమా ద్వారా ఈమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు
6). ఆసీన్:
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
7). సమీక్ష:
143 అనే సినిమాలో తొలిసారిగా ఈమెను పరిచయం చేశాడు.
8). అనుష్క శెట్టి:
సూపర్ సినిమాతో అనుష్కను తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
9). హన్సిక’
దేశముదురు సినిమాతో తొలిసారిగా ఈ హీరోయిన్ ని పరిచయం చేశాడు.
10). నేహా శర్మ:
చిరుత సినిమా ద్వారా ఈమె మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
11). కంగన రనౌత్:
ఏక్ నిరంజన్ సినిమా ద్వారా ఈవెంట్స్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
12). సియా గౌతమ్:
నేనింతే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేశాడు.
13). ఆదా శర్మ:
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
14). దిశా పటాని:
లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
15). అదితి ఆర్య:
ఇజం సినిమాతో తొలిసారిగా ఈ మెషిన్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా ఉన్నారు.