టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు.ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలోనే నటిస్తోంది.ఇక ఇటీవలే సోషల్ మీడియా 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నది ఈ ముద్దుగుమ్మ.ఇక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారితో లైవ్ చాట్ చేసింది పూజ హెగ్డే.అలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన విశేషాలను తెలియజేసింది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం.
ఒక సాధారణ అభిమానిగా పూజా హెగ్డే తో ఫన్నీ కామెంట్ చేశాడు రణవీర్ సింగ్.పూజా హెగ్డే రణవీర్ సింగ్ తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అని అని అడిగాడు.అంతేకాక తన మీద ఫన్నీ క్యూషన్స్ తో వెరైటీ వెరైటీ డైలాగులతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడట ఇదంతా రణబీర్ పేరు మీద ఒక హ్యూమన్ మాన్ గా అడిగాడు రణవీర్సింగ్.ఆమె తనదైన శైలిలో రిప్లై ఇస్తూ కొన్నింటిని పంపించిందట.
అలాగే సిర్కస్ సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ షూటింగ్ కి రావాలని అనడంతో.. ఆమె నిన్న చాలా మిస్సయ్యాను రన్వీర్ అంటూ తెలియజేసింది పూజా హెగ్డే.అదేవిధంగా షూట్ ఇన్విటేషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు త్వరలోనే సెట్ లో కలుద్దాం అని తెలియజేసింది.