పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన పోసాని..!

నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ పై ప్రెస్మీట్ పెట్టి విరుచుకుపడ్డ పోసాని కృష్ణ రెండోరోజు కూడా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి తన మీద విరుచుకు పడ్డారు. అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

పోసాని మాట్లాడుతూ.. నన్ను బండ బూతులు తిడుతూ వందలాదిమంది మెసేజ్ లు వస్తున్నాయి. జగన్ ను పవన్ కళ్యాణ్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు అనేవి చాలా మంది పై ఉంటాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కూడా కేసీఆర్ ను విమర్శించే గా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అని తెలియజేశారు పోసాని.

పవన్ కళ్యాణ్ పై పగ పెట్టుకొని ఆలోచన నాకు లేదు.. కేవలం నేను జగన్ అభిమానిని అందుకే రియాక్ట్ అయ్యారు అన్నట్లుగా తెలియచేశాడు. నిన్నటి నుంచి ప్రతి సెకండ్ లకు ఫోన్లు చేస్తూ.. బూతులు తిడుతున్నారు. రాజకీయాలకు ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటి..? చిరంజీవి పై కేశినేని నాని కామెంట్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు. ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఒక సైకో.. ఎవరు ఫంక్షన్ పెట్టుకుంటే అక్కడికి పవన్ ఫ్యాన్స్ ఎందుకు వస్తున్నారని పోసాని మరోసారి ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ ని ఒక సైకో వేదవకి చెబుతున్నా.. ఒరేయ్ సైకో వెధవ నీకు ఆడపిల్ల ఉంది.. ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తుపెట్టుకో నేను బతికి ఉంటా, రక్తపు కన్నీరు పెట్టుకుంటారు, దరిద్రపు నాకొడకా, నా భార్యను అన్ని మాటలు అన్నందుకు నిన్ను ఏమైనా అనొచ్చు రా అంటూ పోసాని తీవ్రంగా విమర్శలు చేశారు.