కేవలం పదో తరగతి ఉంటే చాలు.. ఈ జాబ్ మీకే..?

రైల్వే ఉద్యోగం ఎదురుచూస్తున్న యువతకు సౌత్ సెంట్రల్ రైల్వేలో వందలాది పోస్టులను భర్తీ చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించింది.ఈ సంవత్సరం సెంట్రల్ రైల్వేలో 339 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. కేవలం దీనికి 10 తరగతి అర్హత.ఈ పోస్టులను భర్తీ చేయడం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చివరితేది గా అక్టోబర్ 5న నిర్ణయించారు. ఈ నియామకానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు..
1వెల్డర్ 2). కార్పెంటర్ 3). ఫిట్టర్ 4). ఎలక్ట్రీషియన్ 5). ఎలక్ట్రానిక్ మెకానిక్ 6). స్టేనో 7). మెకానిక్ డీజిల్.. ఈ విధంగా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులకు పదవతరగతి తో పాటు సంబంధిత విభాగాలు ITI పాస్ అయి ఉండాలి. ఇక ఈ పోస్ట్ లకి వయోపరిమితి..15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఎందుకు పదవ తరగతి ఐటిఐ బేసిక్ ఆధారంగా వచ్చిన మార్పుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కేవలం మెరిట్ ఆధారంగానే జాబులకు సెలెక్ట్ చేస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు..apprenticeship అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి