చిరంజీవి రామ్ చరణ్, ఎన్టీఆర్ బాటలో నడవనున్న మహేష్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.ఇక అతడు ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ వర్సెస్ లతో ఉండడంచేత వీరిద్దరూ కలిసి ఒక సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే నటిస్తుండగా, ఇది ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా థమన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని వచ్చే నెలలో మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్ కు స్కోప్ ఉండగా,ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్లను రప్పిస్తున్నట్లు గా వినిపిస్తున్నది.

వారు ఇంతకుముందు సైరా, RRR సినిమాకి టెక్నీషియన్ల గా పనిచేసిన వారిని పిలిపింస్తున్నట్లు గా తెలుస్తోంది.ఇక ఈ సినిమాని మహేష్ బాబుకు కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది త్రివిక్రమ్.అయితే హీరోయిన్ విషయంలో మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజా హెగ్డే ను తీసుకోవడం నచ్చడం లేదట. ఆమెతో ఆల్రెడీ మహర్షి సినిమా ను తీయడంతో.. మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.